శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభల�
రాష్ట్ర యువ వెయిట్లిఫ్టర్ సర్గారీ అఖిల్రెడ్డి జాతీయ స్థాయిలో మరోమారు తళుక్కుమన్నాడు. నాగర్కోయిల్(తమిళనాడు) వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో అఖిల్ కాంస్య పత�
Five killed in Road Accident | తమిళనాడు కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై వెప్పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన
2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా సహా పలు దేశాలు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 కారణంగా వణికిపోతున్నాయి. ఈ కొత్త వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసి�
Tamil Nadu | ప్రతి రోజు ఏదో ఒక చోట దళితుల పట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత సమాజాన్ని ఏదో ఒక రకంగా హింసిస్తూనే ఉన్నారు. వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చివరకు తినే తిండి వద్ద, తాగే నీటి వద్ద
నల్లగొండ జిల్లా శాలిగౌరారం వాసికి తమిళనాడు ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కూతాటి గోపాల్కు అక్కడి ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటర�
Tamil Nadu | ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి.. అక్కడ పని చేసే ఓ పనిమనిషి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తన గదిని శుభ్రం చేసేందుకు పిలిచి, ఆమెను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. �
Sabarimala devotees తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శబరిమల భక్తులు మరణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భక్తులు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు
COVID-19 | చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటం, ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కరోనా వైరసే అందుకు కారణమని వైద్య పరీక్షల్లో తేలడం, అదే వేరియంట్ బుధవారం
Dugong | అరుదుగా అప్పుడప్పుడు మాత్రం ఈ భారీ సముద్ర ప్రాణులు సజీవంగా తీరం వైపు కొట్టుకొస్తాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని విల్లుండి తీర్థం బీచ్కు