సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
చెన్నై: ఒక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఒకరు తొలగించారు. దీంతో దీనిపై వివాదం రాజుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వెల్లలూరు పట్టణ పంచాయతీ కార్యాయ�
తమిళనాడులో విద్యుత్తు కోతలకు కేంద్రమే కారణమని డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. కేంద్రం నుంచి తగినంత బొగ్గు సరఫరా కావడం లేదని, సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్తు సరఫరా ఆకస్మికంగా నిలిచిపోవడమూ ఓ కారణమని రాష్�
కరోనా కేసులు కాస్త పెరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ అలర్ట్ అయ్యింది. కరోనాను నియంత్రించడానికి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ను తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదే�
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం సృష్టించింది. 12 మందికి కరోనా పాజిటివ్గా గురువారం నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్�
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి నిరసన సెగ తగిలింది. మంగళవారం ధర్మపురం ఆధీనం మఠానికి వెళ్లిన ఆయనకు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. నీట్ బిల్లు విషయంలో డీఎంకే ప్రభుత్వానికి,
అసెంబ్లీ ఆమోదించిన నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి రాష్ట్రపతి ఆమోదానికి పంపకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రజల సెంటిమెంట్ను గౌరవిం
చెన్నై : తమిళనాడులోని మధురైలో శనివారం జరిగిన చితిరై వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్నది. వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు రాగా తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో ఇద్దరు భక్తులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. త�
చెన్నై: ప్రభుత్వ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో తొలగింపుపై వివాదం చెలరేగింది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వేప్పత్తూర్ పంచాయతీ కార్యాలయంలోని ప్రధాని మోదీ ఫొటోను భర్త ఆదేశాల మేర�
హిందీయేతర రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలోనే మాట్లాడుకోవాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు ఆ పార్టీ నుంచే ధిక్కారం ఎదురైంది. తమ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఎట్టి పరిస్థ�
భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని, ఈ సంస్కృతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దేశ వైవిధ్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు
wedding gift | పెట్రోల్, డీజిల్.. ఇప్పుడు వీటి పేరు వింటేనే జనాలు భయపడిపోతున్నారు. గత 16 రోజుల్లో 14 సార్లు వీటి ధరలు పెరగడంతో మరింత ప్రియం అయ్యాయి. వరుసగా ధరలు పెరుగుతుండటంతో తాజాగా అవి బహుమతుల జాబితాలో చేరాయి.
చెన్నై : ఓ 55 ఏండ్ల వ్యక్తి చనిపోయాడని భూమిలో పూడ్చిపెట్టారు. కానీ 24 గంటల్లోనే ఆ వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడు. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నప్పటికీ.. నిజంగానే జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరో�