Minister KTR | జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువత, విద్యార్థుల తరపున అడుగుతున
Tamil Nadu | ఆ యువరాణి, ఆమె బిడ్డ ఇద్దరూ మృత్యుంజయులే. వేగంగా రైలు దూసుకొచ్చినప్పటికీ.. తన బిడ్డను ప్రాణాలతో కాపాడుకునేందుకు చాకచక్యంగా పట్టాల మధ్యలో పడుకుంది. తల్లీబిడ్డను
IIT Madras | తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నామలై యూనివర్సిటీ క్యాంపస్లోని రాజా ముత్తయ్య మెడికల్ కాలేజీలో 58 మంది, మద్రాస్ ఐఐటీలో 17 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో అధికారులు రెండు క్య
చెన్నై: పొంగల్ నేపథ్యంలో ప్రతి ఏటా జనవరి నెలలో తమిళనాడులో సంప్రదాయంగా నిర్వహించే ‘జల్లికట్టు’కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే కరోనా నేపథ్యంలో పలు ఆంక్షలు విధించింది. టీకా రెండు డోసులు తీసుక�
తమిళనాడు అఖిలపక్షం తీర్మానం సమావేశం నుంచి బీజేపీ వాకౌట్ చెన్నై, జనవరి 8: తమిళనాడు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి నీట్ని పూర్తిగా రద్దు చేసేందుకు ఐక్య పోరాటం చేయాలని రాష్ట్రంలోని రాజకీయ పార�
చెన్నై: విమానం రద్దైనా లేక ఆలస్యమైనా ‘ప్లాన్ బీ’ని ఎంచుకోవచ్చని తన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ సూచించింది. అయితే కరోనా వల్ల ఈ నెల 9న పూర్తి లాక్డౌన్ విధించిన తమిళనాడులో మాత్రమే ఇది వర్తిస్తుందని
8న అఖిలపక్ష సమావేశానికి పిలుపు చెన్నై, జనవరి 6: వైద్య విద్యలో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ నుంచి తమ రాష్ర్టానికి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ను కేంద్రం పక్కన పెట్టడంపై తమిళనాడు ముఖ్యమంత్ర�
Night lockdown: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ లాక్డౌన్ కొనసాగ
Baby shower ritual: తమిళనాడుకు చెందిన ఓ మహిళ కడుపుతో ఉన్న తన పెంపుడు పిల్లులకు సీమంతం చేసింది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆ పిల్లులకు క్రమం తప్పకుండా
తిరుచ్చి, జనవరి 2: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నేండ్లు దీనిని బ్యాంకు లాకర్లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరు�
చెన్నై: పోలీసులపై చేయిచేసుకున్న ఐదుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. విలంకురిచ్చిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరా�
Tamil Nadu | ఆమె పీహెచ్డీ విద్యార్థిని.. కానీ ఆ కోర్సుకు తగిన హుందాతనాన్ని ప్రదర్శించలేదు. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్న