Truck carrying gold met with accident | సుమారు రూ.666 కోట్ల విలువైన బంగారం తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులను చెదరగొట్టారు. ఆ వాహనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ భద్రత మధ్య బంగా�
Firecracker Factory Blast | విరుదునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని చెంగమాలపట్టిలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో పది మంది వరకు గాయపడ్�
దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. గతంలో సొంతంగా అధికారం చేపట్టే స్థాయి నుంచి లోక్సభలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాకు అవసరమైన కనీసం 10% ఎంపీ స్థ�
New car Damaged after Puja | కొత్త కారుకు గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం అదుపుతప్పిన ఆ కారు ఆలయంలోని స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో దాని ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Congress Leader Jeyakumar | కాంగ్రెస్ నేత రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. అయితే ఆయన కాలిన మృతదేహం లభించింది. ఆయనకు చెందిన వ్యవసాయ భూమిలో దీనిని పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కోసం ప్రత్�
Quarry explotion | తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కారియాపట్టి శివారులోని అవియార్ క్వారీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ పేలుడు ఘటనతో స్థానికం
Bus Falls Into Gorge | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సేలం (Salem)లోని ఏర్కాడ్లో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిపోయింది (Bus Falls Into Gorge).
Attack | కన్న తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలు ఎదిగినా కొద్ది సంతోషంతో మురిసిపోతుంటారు. అప్పు చేసైనా సరే అడిగినవన్నీ కొనిపెడుతారు. తాము పస్తులుండైనా సరే బిడ్డల కడుపు నింపుతారు. అ�
Bird flu | కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. కేరళ సరిహ�
ECI | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19 తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అక్కడ 69.2 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా �
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బా�
ఎన్నిక ఏదైనా విలక్షణ తీర్పు ఇవ్వడం తమిళుల ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో ఒకే పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టే ఓటర్లు తర్వాతి ఎన్నికల్లో అదే పార్టీని దారుణంగా ఓడించి మరో పార్టీకి గంపగుత్తాగా సీట్లన్నీ అప్పగిస్త�