తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వీకే శశికళ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలోకి తిరిగి ప్రవేశించే సమయం వచ్చిందన్నారు. అందర్నీ ఏకతాటి�
Tamilisai Soundararajan | తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ తమిళిసై సౌందర్ రాజన్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే
బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నిర్మలా సీతారామన్, జైశంకర్కు కేంద్ర క్యాబినెట్లో చోటు కల్పించి, ముస్లిం వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడంపై తమిళనాడులోని డీఎంకే వర్గాలు, �
Vijay Thalapathy | తమిళ స్టార్ దళపతి విజయ్ ( Thalapathi Vijay) మరోసారి తన మంచి మనసు చాటుకోబోతున్నారు. ఇటీవలే తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో వెలువడిన పది, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి బహుమతులు అందించాలని నిర్ణయ
లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో ముసలం పుట్టించాయి. ఆ రాష్ట్ర బీజేపీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు కే అన్నామలై, తమిళిసై సౌందర్రాజన్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇరువురి మద్దతుదారులు సామాజ
తమిళనాడులో బీజేపీతో పొత్తుపై రకరకాలుగా వినిపిస్తున్న ఊహాగానాలను ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ ఇ పళనిస్వామి తోసిపుచ్చారు. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, బీజేపీతో పొత్తు ఉండదని
తమిళనాడులో ఇండియా కూటమి క్లీన్స్వీప్ చేసింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి గత సార్వత్రిక ఎన్నికలను మించి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమి హవ�
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్ 214 సీట్లలో, ఇతరులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడులో (Tamil Nadu)
తమిళనాడులోని తిరునల్వేలీలో భారీ ప్రాణ నష్టం తప్పింది. పట్టణంలోని నార్త్ కార్ స్ట్రీట్లో ఓ తోపుడు బండిలో ఉన్న గ్యాస్ సిలిండర్ (Cylinder Blast) పేలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వ్యక్తితోపాటు మరో ఐదుగురు తీవ్�
Viral Video | చేతిలో బైక్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా ఫీలవుతూ ఉంటారు. ఆ బైక్ (bike)పై విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా ఓ యువకుడు రోడ్డు మధ్యలోని డివైడర్పై ప్రమాదకరంగా ప్రయాణించాడు.
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని తమిళనాడులోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలోని 137 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, �
Courtallam waterfall | తమిళనాడులో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టెంకాసిలోని పాత కొర్టాలమ్ జలపాతానికి ఆకస్మిక వరద పోటెత్తింది. ఒక్కసారిగా వరద ముంచుకురావడాన్ని గమనించిన సందర్శకులు ప్రాణాల
Road accident | తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఎడమ భాగం ఒక అడు