వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పేదలను దోచుకునే విధంగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై సెల్ఫీ తీసుకోవటాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా? అని ప్రశ్న�
Actress Namitha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 జరుగనున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీలు పోటీ చేయనున్నారు. ఇప్పటికే పలువురు తారలు తమ అదృష్టం పరీక్షించుకున్న విషయం తెలిసిందే. తాజాగా జాబితాలో హీరోయిన�
1 Crore Cash Seized | ఒక ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దీంతో రాత్రి వేళ ఆ ఇంటిపై రైడ్ చేశారు. తనిఖీ చేయగా బస్తాలో దాచిన కోటి నగదును గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఈసారి ఎలాగైనా ఇండియా కూటమిని కేంద్రంలోకి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.
Rain | దేశమంతటా భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల మొదట్లోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోయాయి. దాంతో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయ�
తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా లక్షలాది పోస్టర్లు వెలిశాయి. లోక్సభ మొదటి దశ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవి సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ ఈ పోస్
ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోతుందని నిరూపించింది తమిళనాడుకు చెందిన గీతా కన్నన్. ఇటీవల తేనిలో జరిగిన రాష్ట్ర స్థాయి పారాలింపిక్స్ ఈత పోటీల్లో వివిధ విభాగాల్లో ఆమె బంగారు పతకాలు సాధించింది. మామూల
రోడ్డుపక్కన చిలక జోస్యం చెప్పుకొనేవారిని తరుచూ చూస్తూనే ఉంటాం. తమిళనాడులోని కడలూరుకు చెందిన ఇద్దరు సోదరులు కూడా ఇలాగే చిలకజోస్యం చెప్పుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీఎ�
parrot fortune teller arrest | అభ్యర్థి గెలుపుపై చిలుక జోస్యం చెప్పినందుకు ఇద్దరు జ్యోతిష్కులకు అటవీ శాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. పక్షులను పంజరంలో బంధించినందుకు వారిని అరెస్ట్ చేశారు. గట్టిగా హెచ్చరించిన తర్వాత వారిని వి
తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. బీజేపీ (BJP) కార్యకర్త సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 19న త
ఎలక్షన్ కింగ్ కే పద్మరాజన్.. ఏ ఎన్నికైనా సరే తగ్గేదేలే అంటారాయన. గెలుపోటములతో సంబంధం లేదు.. పోటీ చేశామా? లేదా? అన్నదే ఆయనకు లెక్క. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ఓ నామినేషన్ వేయనిదే ఊరుకోరు.
కాంగ్రెస్ సర్కార్పై డ్రైవర్లు కన్నెర్ర చేస్తున్నారు. ఉపాధిని సృష్టించాల్సింది పోయి ఉన్న ఉపాధిని నాశనం చేసి.. జీవితాలను ఆగం చేస్తున్నదని మండిపడుతున్నారు.