Mumps Outbreak | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్రమైన అంటువ్యాధి విస్తరిస్తున్నది. ఉత్తరం నుంచి దక్షిణాది వరకు రోజు రోజుకు వైరల్ కేసులు పెరుగుతున్నాయి. గవద బిళ్లలు తమిళనాడు, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్ర�
Supreme Court | తమిళనాడులోని ఐదు జిల్లా కలెక్టర్లను సుప్రీంకోర్టు మందలించింది. అక్రమ మైనింగ్ కేసులో ఐదుగురు జిల్లా మెజిస్ట్రేట్లు ఈడీ ఎదుట హాజరుకాలేదు. దాంతో సుప్రీంకోర్టు మందలించింది. ఐదుగురు అధికారులు ఈ నెల 25
లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్
కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం.. ఆ రాష్ర్టానిక�
తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి. ఆలయంలోని బల్లెంకు గుచ్చిన ఈ నిమ్మకాయలు తినటం వల్ల సంతాన సాఫల్యం పొందుతారని భక్తుల నమ్మకం. మురుగస్వామి ఆల�
ఎందులోనైనా ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితో పోలుస్తుంటారు. మన చందమామ కథల్లోని విక్రమార్కుడి కథ వినని వారుండరు. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ విక్రమార్కుడిని మించి
Panneerselvam | తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) రామనాథపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆ పేరున్న ఐదుగురు వ్యక్తులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా న�
MK Stalin | ప్రధాని నరేంద్రమోదీపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) కామెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన ఆయన.. పార్టీ అభ్యర్థుల కోసం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్ర�
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బీజేపీ దక్షిణ తూత్తుకూడి జిల్లా శాఖ అధ్యక్షుడు ఆర్ సిధ్రాంగథన్ ఫిర్యాదు
TN BJP, DMK candidates hugs on Holi | తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు హోలీ సందర్భంగా విభేదాలు మరిచారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం వరించాలంటూ అభినందించుకున్నారు. ఇది చూసి అక్కడున్న
ఒకప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లెఫ్ట్ పార్టీల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దేశ రాజకీయాల్లో ఒకనాడు చక్రం తిప్పిన పార్టీలు నేడు మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి.
ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 �