నకిలీ పాస్పోర్టుల తయారీ ముఠాలో మరో సభ్యుడైన తమిళనాడు ఏజెంట్ హబీబుల్లా ఖాదర్ అలియాస్ జాన్ జేవియర్కు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు బుధవారం రిమాండ్ విధించింది. తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్పై సీ
Coimbatore Blast | తమిళనాడులోని 21 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహించింది. కారుబాంబు పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. ఏకకాలంలో దాడులు జరిపింది. ఈ సందర్భంగా నలుగురు అనుమానిత వ్యక్తులను అర�
Tamil Nadu | తమిళనాడులో గతంలో మిత్రపక్షాలుగా కొనసాగిన బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు ప్రస్తుతం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా మద్దతు లభిస�
నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్షపై దక్షిణాది రాష్ర్టాలు కన్నెర్ర చేశాయి. ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ గురువారం దేశ రాజధానిలో కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడుకు చెందిన డీఎంకే వ�
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
Tamil Nadu | 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఆయా సర్వే సంస్థలు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ
లోక్సభ ఎన్నికల ముంగిట తమిళనాడులో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ తమిళనాడు అధ�
Tamil Nadu | తమిళనాడులోని ఊటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Former MLAs Join BJP | సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు (Former MLAs Join BJP) మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారంతా బీజేపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు.
రోడ్డుపక్కన ఉన్న ప్రతీ రాయి విగ్రహం కాదు. ఈ కాలంలోనూ సమాజంలో మూఢ నమ్మకాలు ఉండటం విచారకరం.. అంటూ ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Actor Vishal | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయ (politics) రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరో తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
Supreme Court | దాదాపు ఆరేళ్ల కిందట జరిగిన మరణాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో తమిళనాడులోని కురంగణి కొండల్లో 13 మంది మృతికి సంబంధించి బెల్జియం జాతీయుడు పీటర్ వాన్ గీత్పై తమిళనాడు పోలీసులు ఎఫ