Khushnav Khirwar | ఓ నాలుగేళ్ల బాలుడు తన హావభావాలు, డ్యాన్స్తో.. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో అయిన భవీశ్ అగర్వాల్ మనసు దోచాడు. ఖుష్నవ్ ఖిన్వర్ అనే నాలుగేళ్ల బాలుడు ‘ఓలా ఎలక్ట్రిక్’, ‘ఓలా డ్యాన్స్’ ఇలా ఓలా అనే పదం తప
దేశవ్యాప్తంగా రామయ్య (Lord Ram) పేరుతో ఉన్న 343 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో రాముని పేరుతో ఉన్న ఈ రైల్వే స్టేషన్లను విద్యుత్ దీపాలతో (Illuminate) అలంకరించనున్న
Jallikattu | ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అలంగనల్లూరు జల్లికట్టు ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ మరుసటి రోజు మధురై సమీపంలోని అలంగనల్లూర్లో ఈ ఉత్సవాలు నిర్వహి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. తమిళనాడు రాజధిని చెన్నైలోని (Chennai) తన నివాసంలో సంక్రాంతి (Sankranti) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Rekla race | రెక్లా రేసు అనేది ఒక సాంప్రదాయ క్రీడ. తమిళనాడులో వందల ఏళ్ల క్రితం నుంచి ఈ క్రీడలు జరిపించడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రతి ఏడాది పొంగల్ సందర్భంగా మూడు రోజులపాటు ఈ రేసులు నిర్వహిస్తారు. బోగీ, సంక్రాంతి
Heavy rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు (Tamil Nadu Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ నియమితులు కానున్నారా. సీఎం స్టాలిన్ తన కుమారుడిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టడానికి మార్గం సుగమం చేస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
girls fled home | బీటీఎస్ ఫ్యాన్స్ అయిన ముగ్గురు అమ్మాయిలు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. బీటీఎస్ కచేరీ చూసి తమ అభిమాన హీరోలను కలిసేందుకు దక్షిణ కొరియా వెళ్లాలని నిర్ణయించారు. (girls fled home) ముగ్గురు కలిసి కొంత డబ్బు స
Jallikattu | తమిళనాడులో జల్లికట్టు (Jallikattu) క్రీడలు మొదలయ్యాయి. ఆరంభంలోనే 29 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. తమిళనాడులో పొంగల్ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది జనవరిలో జల్లికట్టు నిర్వహ�
Yes bank | ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యెస్ బ్యాంకుకు తమిళనాడు వస్తు సేవల పన్ను (GST) విభాగం భారీ జరిమానా విధించింది. జీఎస్టీ సంబంధిత అవకతవకల నేపథ్యంలో తమిళనాడు జీఎస్టీ విభాగం యెస్ బ్యాంకుకు రూ.3 కోట్ల పన్ను నోటీస్
తమిళనాడుకు చెందిన కన్నయ్యన్, కృష్ణయ్యన్ అనే వృద్ధ దళిత రైతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నెలల తరబడి వేధిస్తున్నది. సేలం జిల్లా అత్తూరు నివాసులైన ఈ అన్నదమ్ముల కున్నది కేవలం 6.5 ఎకరాల పొలం.