Coimbatore Blast | తమిళనాడులోని 21 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహించింది. కారుబాంబు పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. ఏకకాలంలో దాడులు జరిపింది. ఈ సందర్భంగా నలుగురు అనుమానిత వ్యక్తులను అర�
Tamil Nadu | తమిళనాడులో గతంలో మిత్రపక్షాలుగా కొనసాగిన బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు ప్రస్తుతం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా మద్దతు లభిస�
నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్షపై దక్షిణాది రాష్ర్టాలు కన్నెర్ర చేశాయి. ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ గురువారం దేశ రాజధానిలో కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడుకు చెందిన డీఎంకే వ�
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
Tamil Nadu | 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఆయా సర్వే సంస్థలు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ
లోక్సభ ఎన్నికల ముంగిట తమిళనాడులో 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ తమిళనాడు అధ�
Tamil Nadu | తమిళనాడులోని ఊటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Former MLAs Join BJP | సుమారు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు (Former MLAs Join BJP) మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వారంతా బీజేపీ సభ్యత్వం తీసుకుని ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు.
రోడ్డుపక్కన ఉన్న ప్రతీ రాయి విగ్రహం కాదు. ఈ కాలంలోనూ సమాజంలో మూఢ నమ్మకాలు ఉండటం విచారకరం.. అంటూ ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Actor Vishal | తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయ (politics) రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరో తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
Supreme Court | దాదాపు ఆరేళ్ల కిందట జరిగిన మరణాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో తమిళనాడులోని కురంగణి కొండల్లో 13 మంది మృతికి సంబంధించి బెల్జియం జాతీయుడు పీటర్ వాన్ గీత్పై తమిళనాడు పోలీసులు ఎఫ
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తమిళనాడులో ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తేల్చిచెప్పారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏను అమలు చేస్తామని కేంద్రమంత్రి, బీజేపీ నేత శాంతన�
Honour Killing | కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి అక్కను చంపాడు. (Honour Killing) ఆమెతో సంబంధం ఉన్న వేరే కులానికి చెందిన ప్రియుడి తల నరికి హత్య చేశాడు. తెగిన తలను బహిరంగంగా ప్రదర్శించాడు.