Vijayadharani | లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి ఉన్నట్టుండి హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీ�
Trisha Krishnan | హీరోయిన్ త్రిష కృష్ణన్కు అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సినీ, రాజకీయ నాయకులతో పలువురు ప్రముఖులు మండిప
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందు కు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు.
Jayalalitha | కర్ణాటకలోని బెంగళూరు కోర్టు (Bangalore Court) కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు (Tamil Nadu) దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)కు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది.
Cotton Candy | పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే ఈ పీచు మిఠాయిపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య
Virudhunagar | తమిళనాడు విరుదునగర్ జిల్లాలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు వ్యక్తులు గాయపడ్డారు.
నకిలీ పాస్పోర్టుల తయారీ ముఠాలో మరో సభ్యుడైన తమిళనాడు ఏజెంట్ హబీబుల్లా ఖాదర్ అలియాస్ జాన్ జేవియర్కు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు బుధవారం రిమాండ్ విధించింది. తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్పై సీ
Coimbatore Blast | తమిళనాడులోని 21 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహించింది. కారుబాంబు పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ.. ఏకకాలంలో దాడులు జరిపింది. ఈ సందర్భంగా నలుగురు అనుమానిత వ్యక్తులను అర�
Tamil Nadu | తమిళనాడులో గతంలో మిత్రపక్షాలుగా కొనసాగిన బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు ప్రస్తుతం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా మద్దతు లభిస�
నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్షపై దక్షిణాది రాష్ర్టాలు కన్నెర్ర చేశాయి. ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ గురువారం దేశ రాజధానిలో కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడుకు చెందిన డీఎంకే వ�
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�