Nirmala Sitharaman | వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుక్రవారం తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ మంత్రి కే పొన్ముడికి మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది.
Heavy Rains | గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)తో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు తిరునల్వేలి (Tirunelveli), తూత్తుకుడి (Thoothukudi) తదితర ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.
దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
Heavy Rains | గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)తో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. పది రోజుల కిందట మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే.
Heavy Rains | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం 525 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందంటే ఎం�
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులయ్యారు.
భారీ వర్షాలు, వరదల తాకిడికి దక్షిణ తమిళనాడు కకావికలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సోమవారం �
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ ద్వారా ప్రజల ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుం�
Heavy Rains | ఇటీవల మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం నీట మునిగింది. ఈ వానల నుంచి ఇప్పటికీ జనం కోలుకోక ముందే.. మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.
ED | తమిళనాడులో రూ.207కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసినట్లు ఈడీ ఆదివారం వెల్లడించింది. తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందని ఆ�