రాష్ట్రంలో ఆషాఢమాసం బోనాలను నిర్వహించడంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో బోనాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం గోల్కొండ కోట జగదా�
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి.
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి. �
Minister Talasani | దేశంలో సినిమా, టీవీ రంగాలకు హైదరాబాద్ నగరం వేదికగా మారిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ చలన చిత్ర సంస్థ ఆధ్వర్యంలో రవీంద
Bonalu | హైదరాబాద్ : ఈ నెల 22వ తేదీ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాల జాతర ప్రారంభం కానుంది. మొట్టమొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్లో నిర్వహించే గోల్కొండ బోనాల
Talasani Srinivas Yadav | హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. మంచి వాతావరణం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మారేడ్పల్లిలోని పార్కులో మంత్రి తల�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించనున్న పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 150 వార్డు కార్యాలయాలను ఒకేసారి ప్రారంభిస్తా�
మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహిళా మత్స్యకారులు ఆర్థిక స్వావలంబన సాధించే వి�
Chepa Mandu | జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం 8.00 గంటల నుంచి చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas Yadav) యాదవ్ తెలిపా�
Bonalu Festival | హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు వారం ముందే ఆలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం అందజేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో సుమారు 26 దేవాలయాలకు రాష్ట్ర ప్రభ�
హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా కొందరు స్వార్థ రాజకీయాల కోసం కుట్రలు పన్నుతున్నారని, ప్రభుత్వం అణిచివేసేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసలైన సెక్యులర్ సీఎం కేసీఆ
Sheep Units | మాదాసీ కురువలకు కూడా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మాదాసీ కురువలు మంత్రి తలసాని శ�