Srinivas Yadav | ప్రజా తీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కామర్స్లోని కౌంటర్ కేంద్రం వద్ద అధికారులు ఫల
Telangana Assembly Elections | సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. మొదటి రౌండ్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
శాంతి భద్రతల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థా నంలో ఉందని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జమాతుల్ ఖురేషి, సికింద్రాబాద్ (మేకలు, గొర్రె ల విక్రయదారుల సామాజ�
Talasani Srinivas Yadav | అభివృద్ధికి మారుపేరుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కే ప్రజలు మరో అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన మ�
మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. ‘గన్మెన్ చెంపదెబ్బ వివాదం’పై ఆయన.. అది అనుకోకుండా జరిగిన పరిణామమని, దానికి తాను తీవ్రంగా చింతిస్తున్నానని, క్షమాపణ �
తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 3 నుంచి మోండా డివిజన్
ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం మోండామార్కెట్, బన్సీలాల్పేట్, రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్ల్లో పర్యటించి రూ. 1.32 కోట్ల ర
Talasani Srinivas Yadav | గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో అత్యంత ఘనంగా జరగడంతో పాటు, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. చిన్న, పెద్ద వినాయకులు అన్న�
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చారిత్రక మూసీ, ఈసీ నదిపై ప్యారిస్ తరహాలో రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణాలకు గానూ ఏడు చోట్ల బ్రిడ్జి పనులకు
Ganesh Visarjan | పుణే, ముంబైలను మించి హైదరాబాద్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సారి 90 వేల విగ్రహాలు ఏర్పాట్లు చేసినట్లు, దానికి తగ్గట్లుగా నెక్ల�
Khairatabad Ganesh | భక్త జన కోటికి కొంగు బంగారమైన ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరాడు. ఈ ఏడాది కొత్త రికార్డును నెలకొల్పుతూ 63 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం కాగా, శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులక