గ్రేటర్లో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరసన గళం విప్పింది. ఏడాదిలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్లై ఓవర్లు, అండర�
Talasani Srinivas | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవికాని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ�
MLA Srinivas Yadav | ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్�
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది. ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్య
Talasani Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
Talasani Srinivas Yadav | ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నెక్లెస్ రోడ్లోని బుద్ధ భవన్ వద్ద గల కర్బలా మైదానంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే
MLA Talasani | ఈటీవి హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆదినారాయణ(Adinarayana) మృతి చాలా బాధాకరమని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas yadav) విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మహాప్రస్థానంలో నిర్వహించిన నారాయణ అంత్యక్ర�
తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ సిద్దాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా ప్రజల
Bonalu | సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలన
Talasani Srinivas Yadav | బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 9