Ameerpet | వర్షం వస్తుందంటే చాలు.. అమీర్పేట్ గాయత్రీ నగర్ కాలనీ నివాసితులకు కంటిమీద కునుకు మాయం అవుతుంది. ఇందుకు కారణం చాలా కాలం క్రితం, ఈ కాలనీలోని రెండు ఇళ్ల మధ్య నుండి వెళ్తున్న వరదనీటి కాలువ(8 ఫీట్ల వెడల్పు)�
Talasani Srinivas Yadav | శతాధిక వృద్ధురాలి మృతికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. అమీర్పేటకు చెందిన వ్యాపారవేత్త, BRS పార్టీ నాయకులు కొత్తపల్లి మధుసూదన్ రావు మాతృమూర్తి శకుంతలా
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగిపోతే, మొత్తం ప్రాజెక్టు మునిగిపోయిందని నానాయాగీ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిన ఘటనలో ఏం సమాధానం చెబుతుందని మ�
Peddagattu | పెద్దగట్టు ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే జరిగిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా దూరాజ్పల్లి సమీపంలో జరుగుతున్న పెద్ద�
సమైక్య పాలకుల కంబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేద్దామని, ఇందుకోసం 60 లక్షల మంది గులాబీ దండు కలిసికట్టుగా కదులుదామని, తెలంగాణ పసిగుడ్డును ఆయన చేతిలో పెడదామన
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఈ నెల 17వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్�
తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ �
బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచీ హెచ్చరించినట్టే జరిగింది. కాంగ్రెస్ సరార్ వెల్లడించిన కులగణన సర్వే నివేదిక తప్పులతడక అని తేటతెల్లమైంది. బీసీ జనాభా ఏటికేడు పెరగాలి గానీ ఎలా తగ్గుతుందని బీఆర్ఎస్ ప్రశ్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మూడు, నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. వచ్చేవారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
Talasani | కళాసిగూడలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బేగంపేట డివిజన్ పరిధిలోని కళాసిగూడలోని మినర్వ కాంప్లెక్స్ డౌన్లో బ
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక, అశాస్త్రీయం, అర్థరహితం అని, అది చిత్తుకాగితంతో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. 15 నుంచి నెల రోజుల్లో శాస్త్ర�
Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ కోర్టు వద్ద జీవనోపాధి పొందుతున్న నోటరీ, టైపిస్ట్లు, స్టాంప్ వెండర్లకు తాను అండగా ఉంటానని, వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీ�
కుల గణన సర్వే తిరిగి నిర్వహించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన పద్మారావునగర్లో మీడియాతో గురువారం మాట్లాడుతూ 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేకు, 2024లో నిర్వహించ�
సమగ్ర కుటుంబ సర్వే ఫార్మాట్ను మార్చి, రీ సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. కులగణనపై మంగళవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో తలసాని �
ప్రారంభమైన నిమిషంలోనే శాసనసభను వాయిదా వేయడం సభకు తీరని అవమానమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక్కమాట కూడా మాట్లాడకుండా వాయిదా వేసిన ప్రభుత్వ చర్యతో శాసనసభతోపాటు రాష్�