Talasani Srinivas Yadav | హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Talasani Srinivas Yadav | 10 సంవత్సరాలలో కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన భాషను మార్చుకోవాలని, స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ హితువు పలికారు. శనివారం సికింద్రాబాద్ తహసీల్దార్
Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని, స్థాయికి తగినట్లు హుందాగా వ్యవహరించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన గొల్ల, కురుమ సర్పంచులు, వార్డు సభ్యులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం బీబీనగర్లో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముందుగా బీఆర్ఎస
రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆఫీసులలో కూర్చొని వారికి తోచినట్లు డివిజన్లను ఏర్పాటు చేశారు. అంత హరిబరిగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కా�
GHMC | జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వార్డుల విభజనను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Talasani | రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ ను తలపించేలా ఉందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
రిజర్వేషన్ల పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ న�
పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా ఉద్యమనేత కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. గాంధేయ మార్గంలో ఆయన ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకొచ్చారని తెల
Talasani srinivas yadav | అహింసా మార్గంలో గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు.ప్రత్యేక రాష్ట్రం తీసుకు రావడం ఒక చరిత్ర. 1969 లోనే తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకుంది . 2001లో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్ పార్టీతోనే �