తెలంగాణలో భోగి పండుగ రోజున జర్నలిస్టుల అరెస్టులు పెనుదుమారం రేపాయి. అర్ధరాత్రి వేళ ఏ ఉగ్రవాదినో అరెస్ట్ చేసినట్లుగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడమేంటంటూ ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు పోలీసుల చర్య�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఓ మంత్రితో పాటు ఐఏఎస్లను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలతో ఎ
కాంగ్రెస్ సర్కార్ మీడియాపై జులుం ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్, ప్రజా, జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఐఏఎస్ల ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టుగా వార్తా కథనం ప్రసారం చేశారంటూ వస్తున్న ఆరోపణల�
అసత్యపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్�
Talasani srinivas Yadav | ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్లు, �
ఎంతో ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండే సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముకలు చేస్తామంటే.. చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డీ లిమిటేషన్లో డివిజన్ల విభజన ఇష్ట
Talasani Srinivas Yadav | సైబరాబాద్, శంషాబాద్ అనేవి ఒకప్పుడు చిన్న గ్రామాలు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాలక్రమంలో అవి విస్తరించబడ్డాయని పేర్కొన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరిగిందా అని త�
Secunderabad | సికింద్రాబాద్ అస్తిత్వంపై జరుగుతున్న కుట్రకు నిరసనగా లష్కర్ జిల్లా సాధన సమితి కార్యాచరణను నిర్ణయించింది. గ్రేటర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఇవాళ సికింద్రాబాద్ మ�
Talasani | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
సికింద్రాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మాజీ మంత్రి తల�
Talasani srinivas yadav | సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజీ, మహబూబ్ కాలేజ్. చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు.. అంటే ట్యాంక్ బండ్ అటువైపు హై