ఈ నెల 21న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ ఏర్పాట్లకు సంబంధించి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ వివిధ విభాగాల అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశం వాడిగా వేడిగా సాగింది. కొద్ద�
Talasani Srinivas Yadav | ఈ నెల 21న నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే
అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
సరూర్నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బండారు �
సరూర్నగర్ స్టేడియం మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జూలై 18న నిర్వహించనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, �
యూత్ డిక్లరేషన్ పేరిట అలవిగాని హామీలిచ్చి నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకే ఈ నెల 18న సరూర్నగర్ సభ నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సంస్థ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు.
Talasani Srinivas Yadav | ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు ముగిశాకే ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం కార్మికులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Talasani Srinivas Yadav | సోమవారం తెలంగాణ భవన్లో నగరంలోని వ్యాయామశాలల నిర్వాహకులు, రెజ్లర్లతో తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. వ్యాయామశాలల అభివృద్ధికి, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన రెజ్లర్లక
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై సర్కార్ను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ బూతులతో సమాధానమిస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ‘సర్'పై నిర్వహించిన జూబ్లీహిల్స్ నియో
ప్రతి వ్యక్తి ఓటు హక్కును కాపాడుకోవాలని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ఆ ఓటును ఆయుధంగా మలచుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృది, సంక్షేమ కార్యక్రమాల కోసం కేసీఆర్ పదేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస