Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శా�
Fish Prasadam | హైదరాబాద్ : చేప ప్రసాదం పంపిణీకి ముహుర్తం ఖరారైంది. మూడేండ్ల తర్వాత చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను బత్�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ స
Pittala Ravinder | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా పిట్టల రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ట్యాంక్లోని మత్స్య శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత
Talasani Srinivas Yadav | హైదరాబాద్ : ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా అన్ని సౌకర్యాలు, వసతులతో ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రేవంత్రెడ్డి కుల దురహంకారి అని, ఆయన ఎక్కడి నుంచి పోటీచేసినా గొల్ల, కురుమలు కంకణం కట్టుకొని ఓడిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు.
గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘మా ఊరిపొలిమేర-2’. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్�
రాష్ట్రంలో రంజాన్ (Ramadan) వేడుకలు ఘనంగా నిర్వహించారు. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతోపాటు రాష్ట్రంలోని మసీదులు, దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో అధ్యాత్మిక వాతావరణం వెల�
ఆర్ఆర్ఆర్ (RRR)సినిమా నుంచి నాటు నాటు (Naatu Naatu song ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ టీంకు అభిన
తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ప్రధాని మోదీ (PM Modi) అనడం హాస్యాస్ప�
మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ర్టానికి ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక్క రైలును దేశమంతా తిప్పుతారా? ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ�