మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ర్టానికి ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక్క రైలును దేశమంతా తిప్పుతారా? ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ�
Minister Talasani | మే నాటికి మన బస్తీ - మన బడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్లో మన బస్తీ - మన బడి పనులపై శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధ్
Ramzan | హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకొనే రంజాన్( Ramzan )కు ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) స్పష్టం చేశారు. గురువారం మాసాబ్
నగరంలో రంగుల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబసమేతంగా తీరొక్క రంగులతో.. ఆనందోత్సాహాల నడుమ మంగళవారం హోలీ పండుగ జరుపుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇందిరాపార్కు వరకు
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘బలగం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్పై శిరీష్ సమర్పణల�
స్టార్టప్ల రూపకల్పనలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, ఒక్క ఐటీ రంగంలో సుమారు 2 వేల స్టార్టప్లను నెలకొల్పినట్టు కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా ప్రశంసించారు.
వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మరాఠా రాజ్యస్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఆదివారం న్యూబోయిగూడలో నిర్వహించారు.
టీవీ కళాకారులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యదవ్ పేర్కొన్నారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
పాతనగరంలో శతాబ్ధికి పైగా చారిత్ర కలిగిన లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయం అభివృద్ధికి రూ.8.95 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిన�
ఎంతో చరిత్ర కలిగిన ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో ఎంఐఎ
తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక�