రెండు దశాబ్దాల అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్తోపాటు ఏకైక టీ20 మ్యాచ్ను సొంతం చేసుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. బుధవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు �
దివ్యాంగుల టీ20 టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. తుదిపోరులో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ 19.1 ఓవర్లలో 97 పరుగులకు
నంబర్ 3 నాకిష్టం జట్టులో స్థానంపై క్లారిటీ అరె..! ఈ కుర్రాడెవరో భలే ఆడుతున్నాడే..!! ఇతడి షాట్ సెలెక్షన్ దిగ్గజాలను పోలి ఉందే..!! లోపాలు లేని పరిపూర్ణ ప్లేయర్లా కనిపిస్తున్నాడు..!! అరంగేంట్రం చేసిన కొద్ది రో�
జోరు మీదున్న భారత్ కుర్రాళ్లకు అవకాశాల కొనసాగింపు శ్రీలంకతో నేడు తొలి టీ20 టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. మరో ఎనిమిది నెలల్లో జరిగే మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే సమాయ
ఆరేండ్ల తర్వాత టీ20ల్లో అగ్రస్థానానికి దుబాయ్: ఆరేండ్ల తర్వాత టీ 20 ఫార్మాట్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకుంది. వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం ద్వా
ఆసీస్పై శ్రీలంక ఘన విజయం మెల్బోర్న్: కంగారూల గడ్డపై శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో నాలుగింట ఓడిన లంక ఆఖరి పోరులో నెగ్గి పరువు కాపాడుకుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ�
పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుపులు మెరిపించి ఆలస్యంగా టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ.. సుదీర్ఘ ఫార్మాట్కు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ గడ్డపై టీమ్ఇండియా పేలవ ప్రదర్శ
కోల్కతా: వికెట్ కీపర్ రిషబ్ పంత్కు కూడా బ్రేక్ ఇచ్చారు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే బయోబబుల్లో ఉన్న రిష�
గత మ్యాచ్లతో పోలిస్తే.. కరీబియన్ల నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. తుదికంటా పోరాడిన టీమ్ఇండియానే విజయం వరించింది. మొదట బ్యాటింగ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అర్ధశతకాలతో �
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ మూడో మ్యాచ్కు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో అభిమానులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ సంఘం
పొట్టి పోరు రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో వన్డే ఫార్మాట్లో సంపూర్ణ ఆధిపత్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇక పొట్టి పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరు�
క్వీన్స్టౌన్: కివీస్ పర్యటనలో భారత మహిళల జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వచ్చే నెలలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రెండు నెలల ముందుగానే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన మిథాలీ బృందం.. �
సిడ్నీ: ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించిన ఆస్ట్రేలియాను విజయం వరించింది. సూపర్ ఓవర్లో ఫలితం తేలిన రెండో టీ20లో తుదికంటా పోరాడిన శ్రీలంక చివరకు ఓటమి వైపు నిలిచింది. ఆదివారం జరిగిన పోరులో తొలు
వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగన