నేడు రెండో వన్డే ఉ. 10 నుంచి.. పల్లెకెలె: తొలి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో సిరీస్లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. శ్రీలంకతో జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీ
నేడు భారత్, ఐర్లాండ్ తొలి టీ20 మలాహిడే (ఐర్లాండ్): స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా.. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు కోసం సిద్ధమవుతుంటే.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని భారత జట్�
బెంగళూరు: యువ పేసర్ దీపక్ చాహర్ కోలుకునేందుకు మరింత సమయం పట్టేలా కనిపిస్తున్నది. విండీస్తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ దీపక్.. ఐపీఎల్ పదిహేనో సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే లీగ్ నుంచి తప్పుకున్నా�
భారత్ బలంగా ఉందన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా న్యూఢిల్లీ: టీమ్ఇండియాతో సిరీస్ను ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా భావిస్తున్నామని దక్షిణాఫ్రికా కెప్టె�
మెల్బోర్న్: ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా మహిళల జట్టుకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆసీస్ మహిళల టీమ్ డిసెంబర్లో భారత్లో పర్యటించనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీ�
ఫుణె: మహిళల టీ20 చాలెంజ్లో వెలాసిటీ జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన పోరులో దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ నోవాస్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నోవాస్.. 20 ఓవ
ఐపీఎల్ 15వ సీజన్లో తన కెరీర్లోనే అత్యంత పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొన్ని రోజులు విశ్రాంతి దక్కనుంది.
సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఫైనల్ సూరత్: సమిష్టి ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకున్న డిఫెండింగ్ చాంపియన్ రైల్వేస్, మహారాష్ట్ర జట్లు సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లాయి. సోమవారం జరిగిన సెమ
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
లండన్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతిష్ఠాత్మక విజ్డన్ అవార్డు రేసులో నిలిచారు. 2022 సంవత్సరానికి విజ్డన్ ప్రకటించిన ‘క్రికెటర్స్ ఆఫ్ ది ఈయర్’ జాబితాలో హిట్మ్య
ముంబై: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. కానీ టీ20, టీ10 లీగ్లు ఆడుతానని పొలార్డ్�
ముంబై: టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించడమే తన లక్ష్యమని వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో (34 బంతుల్లో 66 నాటౌట్) బెంగళూరును విజయ తీరాలకు చేర్చిన క�