జొహన్నెస్బర్గ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా రెండో టీ20లో పాకిస్థాన్ను చిత్తుచేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో ఆర�
న్యూఢిల్లీ: మూడు జట్లతోనే ఈ ఏడాది మహిళల టీ20చాలెంజ్ టోర్నీ (మహిళల ఐపీఎల్) నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నది. నాలుగు జట్లతో లీగ్ నిర్వహిద్దామనుకున్నా.. కరోనా వైరస్ కారణంగా తన నిర్ణయాన్ని మార్చుక�
కోల్కతా: కరోనా ప్రభావంతో భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను నిర్వహించలేకపోతే తమ వద్ద ప్లాన్-బి ఉందని ఐసీసీ సీఈవో అలార్డైస్ చెప్పగా.. మరోవైపు మెగాటోర్నీకి అత్యుత్తమంగా ఆతిథ్యమిస్తామని బీసీసీఐ అధ్యక్ష
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి టీ20రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్లో..ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న టీ20 సిరీస్ చివరి అంకానికి చేరింది. చెరో రెండు విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్న భారత్, ఇంగ్లండ్
ఓస్బౌర్న్: ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ జట్టు శ్రీలంకపై 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి టీ20లో విండీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట లంక 4 వికెట్లకు 131 పరుగులు చేస�
కూలిడ్జ్(ఆంటిగ్వా): శ్రీలంక పోటీలోకి వచ్చింది. శనివారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో లంక 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. లంక నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యఛేదనలో �
వెల్లింగ్టన్: తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి సిరీస్ సొంతం చేసుకునేలా కనిపించిన న్యూజిలాండ్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ 50 పరుగుల తేడా�