సెమీస్లో తమిళనాడు చేతిలో ఓటమి న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఓటమన్నదే లేకుండా సెమీఫైనల్కు చేరుకున్న హైదరాబాద్కు డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు చెక్ పె�
చివరి టీ20లో భారత్ ఓటమి కొలంబో: ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన టీ20 సిరీస్లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. కరోనా వైరస్ కలకలంతో ప్రధాన ఆటగాళ్లు 10 మంది అందుబాటులో లేకుండా పోవడంతో నెట్ బౌలర్లను తుది జట్టులో ఆడ�
భారత్పై లంక విజయం..నేడు ఫైనల్ కొలంబో: కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ఉన్న వనరులతోనే బరిలోకి దిగిన ధావన్ సేన ఉత్కంఠ పోర
తొలి టీ-20లో శ్రీలంకపై భారత్ గెలుపు!
శ్రీలంక జట్టుతో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించింది. 38 పరుగులు తేడాతో ....
నేడు భారత్, శ్రీలంక తొలి టీ20 కొలంబో: యువ ఆటగాళ్లు సత్తాచాటడంతో శ్రీలంకపై వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 జరు�
సెయింట్ లూసియా: వెస్టిండీస్తో జరుగుతు న్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన రెండో టీ20లో విండీస్ 56 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట కరీబ
టీ20 ప్రపంచకప్ తేదీలు ఖరారు.. ఐసీసీ అధికారిక ప్రకటన భారత్ నుంచి యూఏఈ, ఒమన్కు టోర్నీ తరలింపు దుబాయ్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తేదీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఖరారు చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర�
ముంబై: పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు సీనియర్ శిఖర్ ధవన్ సారథ్యంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు శ్రీలంకకు పయనమైంది. ముంబైలో 14 రోజుల క్వారంటైన్ ముగించుకున్న 20 మంది సభ్యుల జట్టు.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ నుంచి తరలిపోవడం దాదాపు ఖాయమైనట్టుగా కనిపిస్తున్నది. మెగాటోర్నీని యూఏఈలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ దిశగా బోర్డు కార్యదర్శి జై షా సంకేతాలు ఇచ్చారు. �
ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్య జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ను భారత్లోనే నిర్వహించాలని ప్రస్తుతానికి బీసీసీఐ అనుకుంటున్నది. ఈ విషయంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోకూడదని, ఒకవేళ దేశంలో కరోనా పరిస్థితులు మారకు
భారత్లో నిర్వహించగలమని బీసీసీఐ ధీమా న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్నా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని బీసీసీఐ ధీమా వ్యక్తం చేసింది. అయితే అక్టోబర్ల
జొహన్నెస్బర్గ్: ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా రెండో టీ20లో పాకిస్థాన్ను చిత్తుచేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్లో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో ఆర�