పొట్టి పోరు రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో వన్డే ఫార్మాట్లో సంపూర్ణ ఆధిపత్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇక పొట్టి పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరు�
క్వీన్స్టౌన్: కివీస్ పర్యటనలో భారత మహిళల జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. వచ్చే నెలలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రెండు నెలల ముందుగానే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన మిథాలీ బృందం.. �
సిడ్నీ: ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించిన ఆస్ట్రేలియాను విజయం వరించింది. సూపర్ ఓవర్లో ఫలితం తేలిన రెండో టీ20లో తుదికంటా పోరాడిన శ్రీలంక చివరకు ఓటమి వైపు నిలిచింది. ఆదివారం జరిగిన పోరులో తొలు
వచ్చే నెలలో జరుగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో నేడు ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నది. దాదాపు నెలన్నర ముందే మెగాటోర్నీ జరుగన
జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడాలని భారత్కు చెందిన ఓ వ్యాపారవేత్త తనను బెదిరించాడని జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ
బార్బడోస్: చివరి క్షణం వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన టీ20 పోరులో ఇంగ్లండ్ ఓ పరుగు తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో విండీస్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. మూడు సిక్సర్లు, 2 ఫోర్లు బా
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. సోమవారం జరిగిన ఆఖరి పోరులో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొందింది. మొదట బ్య
తమిళనాడును గెలిపించిన షారుక్ ఖాన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ న్యూఢిల్లీ: ఆధిక్యం చేతులు మారుతూ చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో కర�
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాత్కాలిక సీఈవో గెఫ్ అలార్డిస్కు పదోన్నతి లభించింది. టీ20 ప్రపంచకప్ విజయవంతంలో అతడి కృషిని గుర్తించిన ఐసీసీ పూర్తిస్థాయి సీఈఓగా నియమించింది. ఈ మేరకు ఆదివారం
సెమీస్లో తమిళనాడు చేతిలో ఓటమి న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఓటమన్నదే లేకుండా సెమీఫైనల్కు చేరుకున్న హైదరాబాద్కు డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు చెక్ పె�
చివరి టీ20లో భారత్ ఓటమి కొలంబో: ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన టీ20 సిరీస్లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. కరోనా వైరస్ కలకలంతో ప్రధాన ఆటగాళ్లు 10 మంది అందుబాటులో లేకుండా పోవడంతో నెట్ బౌలర్లను తుది జట్టులో ఆడ�
భారత్పై లంక విజయం..నేడు ఫైనల్ కొలంబో: కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ఉన్న వనరులతోనే బరిలోకి దిగిన ధావన్ సేన ఉత్కంఠ పోర
తొలి టీ-20లో శ్రీలంకపై భారత్ గెలుపు!
శ్రీలంక జట్టుతో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీం ఇండియా విజయం సాధించింది. 38 పరుగులు తేడాతో ....