ఓస్బౌర్న్: ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన వెస్టిండీస్ జట్టు శ్రీలంకపై 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన చివరి టీ20లో విండీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట లంక 4 వికెట్లకు 131 పరుగులు చేస�
కూలిడ్జ్(ఆంటిగ్వా): శ్రీలంక పోటీలోకి వచ్చింది. శనివారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో లంక 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. లంక నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యఛేదనలో �
వెల్లింగ్టన్: తొలి రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి సిరీస్ సొంతం చేసుకునేలా కనిపించిన న్యూజిలాండ్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ 50 పరుగుల తేడా�