తొలిసారిగా 20 జట్లతో ఆడుతున్న టీ20 వరల్డ్ కప్లో భాగంగా.. ఆఫ్రికా క్వాలిఫయర్స్లో రాణించి అన్నింటి కంటే చివరగా అర్హత సాధించిన ఉగాండా.. ఈ మెగా టోర్నీలో సంచలనం సృష్టించింది. మొదటి సారి పొట్టి ప్రపంచకప్ ఆడుత�
Marcus Stoinis: మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండ్ షో కనబరిచాడు. ఒమన్తో జరిగిన వరల్డ్కప్ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత బౌలింగ్లోనూ మూడు వికెట్లు తీశాడు. గ్రూప్ బీ మ్యాచ్లో ఆసీస్ 39 రన్స్ త�
కోట్లాది భారత అభిమానుల ఆశలను మోస్తూ అమెరికా చేరిన భారత క్రికెట్ జట్టు.. తొలి మ్యాచ్లో ఘన విజయంతో టీ20 ప్రపంచకప్లో బోణీ కొట్టింది. బుధవారం నసావు అంతర్జాతీయ స్టేడియం (న్యూయార్క్) వేదికగా జరిగిన మ్యాచ్ల�
టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల బాదుడుకు మారుపేరు. కానీ స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లలోనే అసలైన క్రికెట్ మజా ఉంటుందనడానికి మరో నిదర్శనం సోమవారం బార్బడోస్ వేదికగా నమీబియా, ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్.
టీ20 వరల్డ్ కప్లో పసికూనలు సైతం పోరాడుతుంటే మాజీ చాంపియన్ శ్రీలంక మాత్రం తమ తొలి మ్యాచ్లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. సౌతాఫ్రికా బౌలర్లు సమిష్టిగా రాణించగా నిప్పులు చెరిగే బంతులుతో విజృం�
పొట్టి ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు అమెరికా, కెనడా మధ్య పోరుతో టీ20 ప్రపంచకప్ టోర్నీ అధికారికంగా ప్రారంభం కాబోతున్నది. తొలిసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికా అందుకు
టీ20 ప్రపంచకప్లో భారత్కు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. అమెరికాలో తొలిసారి బరిలోకి దిగిన టీమ్ఇండియా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్�
ఐసీసీ మెగాటోర్నీల్లో భారత్కు కప్ కలగానే మిగిలిపోతున్నది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో చివరిసారి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ ఫీట్ను పునరావృతం చేయలేకప
మొదటిసారి ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశంతో పాటు ఆతిథ్య హక్కులను పొందిన అమెరికా. దానికి ఆనుకుని ఉన్న కెనడా. పై రెండు దేశాల మాదిరిగానే సరిహద్దులు పంచుకుంటున్న దాయాదులు భారత్, పాకిస్థాన్. తమదైన రోజ�
మరో మూడు రోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికలుగా మొదలుకాబోయే టీ20 వరల్డ్కప్లో ‘హై ఓల్టేజ్ మ్యాచ్'గా భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.