పొట్టి ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు అమెరికా, కెనడా మధ్య పోరుతో టీ20 ప్రపంచకప్ టోర్నీ అధికారికంగా ప్రారంభం కాబోతున్నది. తొలిసారి మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికా అందుకు
టీ20 ప్రపంచకప్లో భారత్కు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది. అమెరికాలో తొలిసారి బరిలోకి దిగిన టీమ్ఇండియా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్�
ఐసీసీ మెగాటోర్నీల్లో భారత్కు కప్ కలగానే మిగిలిపోతున్నది. మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో చివరిసారి 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఆ ఫీట్ను పునరావృతం చేయలేకప
మొదటిసారి ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశంతో పాటు ఆతిథ్య హక్కులను పొందిన అమెరికా. దానికి ఆనుకుని ఉన్న కెనడా. పై రెండు దేశాల మాదిరిగానే సరిహద్దులు పంచుకుంటున్న దాయాదులు భారత్, పాకిస్థాన్. తమదైన రోజ�
మరో మూడు రోజుల్లో వెస్టిండీస్/అమెరికా వేదికలుగా మొదలుకాబోయే టీ20 వరల్డ్కప్లో ‘హై ఓల్టేజ్ మ్యాచ్'గా భావిస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.
New Jersey | జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలవబోతున్నది. ఈ మెగా టోర్నీకి తొలిసారిగా వెస్టిండిస్తో కలిసి అమెరికా అతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఇప్పటికే అమెరికాకు చేరుకున్నది. పొట్టి వరల్డ్
T20 World Cup | టీ20 వరల్డ్ కప్ జూన్ 2న ప్రారంభం కానున్నది. భారత్ జట్టు తొలి మ్యాచ్ను ఐర్లాండ్
ఆడననున్నది. మ్యాచ్కు టీమిండియా న్యూయార్క్లో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అమెరికాతో కలిసి వెస్టిండిస్ మెగా ఈవె�
India vs Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్కు ఒక్కో టికెట్ను 20 వేల డాలర్లకు అమ్ముతున్నారట. దీన్ని ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ఖండించారు. అమెరికాలో క్రికెట్ను ప్రోత్సహిస్తున్నారా లే�
వెస్టిండీస్, అమెరికావేదికలుగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఈ నెల 25న న్యూయార్క్కు బయల్దేరి వెళ్లనుంది. రోహిత్శర్మ సారథ్యంలోని టీమ్ఇండియాలో హార్దిక్పాం డ్యా, సూర
T20 World Cup: టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ను రిలీజ్ చేశారు. అయితే జూన్ ఒకటో తేదీన బంగ్లాదేశ్తో ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్కు చెందిన వేదికను ఇంకా ప్రకటించలేదు. 17 జట్లు వార్మప్ మ్య
Irfan Pathan | ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆ దేశ బోర్డు క్రికెటర్లను వెనక్కి పిలిచింది. మెగా టోర్నీ నుంచి ఆటగాళ్లు అర్ధాంతరంగా వెళ్లిపోతుండడంపై ఇప
మరో నాలుగు వారాల్లో వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికలుగా మొదలుకావాల్సి ఉన్న ఐసీసీ పురుషుల ప్రపంచకప్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రమూకలు కుట్రపన్నినట్టు ట్రినిడాడ్ అండ్ టోబాగో ప్రధానమంత్రి కీత్ ర