T20 World Cup: రూథర్ఫోర్డ్ విరోచిత హాఫ్ సెంచరీ.. అల్జరీ జోసెఫ్ 4 వికెట్లు.. వెస్టిండీస్కు అద్భుత విజయాన్ని అందించాయి. వరల్డ్కప్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 13 రన్స్ తేడాతో వెస్టిండీస్ గెలిచింది.
టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా సూపర్-8లోకి దూసుకెళ్లింది. బుధవారం నమీబియాతో పోరులో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని 5.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగు�
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆ జట్టు సమిష్టిగా రాణించి కెనడాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది.
అదే ఉత్కంఠ! అదే మజా! బౌలర్లకు స్వర్గధామంగా మారి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న న్యూయార్క్ పిచ్పై భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం ముగిసిన ‘లో స్కోరింగ్ థ్రిల్లింగ్' మాదిరిగానే మరో ఉత్కంఠ పోరు క్రికె�
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ అద్భుత విజయాల ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. వేదిక ఏదైనా విజయం మనదే అన్న రీతిలో టీమ్ఇండియా మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగ�
T20 world cup WI vs UGA | పొట్టి ప్రపంచకప్లో భారీ సిక్సర్ నమోదైంది. వెస్టిండీస్ టీమ్ కెప్టెన్ రోవ్మాన్ పొవెల్ ఈ రికార్డు సిక్స్ బాదాడు. ఆదివారం ఉగాండాతో జరిగిన మ్యాచ్లో పొవెల్ రికార్డ్ సిక్స్ కొట్టాడు. పొ�
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా దాయాదులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్న�
టీ20 ప్రపంచకప్లో నెదర్లాండ్స్పై దక్షిణాఫ్రికా చెమటోడ్చి గెలిచింది. శనివారం నసావు స్టేడియం వేదికగా జరిగిన గ్రూపు-డి మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ను ఓడించింది.
తొలిసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడుతున్న అమెరికా చేతిలో ‘సూపర్ ఓవర్'లో ఓడిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు దుమ్మెత్తిపోస్తున్నారు.
పొట్టి ప్రపంచకప్లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. కొద్దిగంటల క్రితమే పాకిస్థాన్ను అమెరికా చిత్తుచేసిన విషయం మరువకముందే మరో ‘పసికూన’ కెనడా.. అంతర్జాతీయ క్రికెట్లో తమకంటే మెరుగైన ఐర్లాండ్కు షాకిచ్చిం�
ఇంగ్లండ్తో తొలి మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయినా రెండో మ్యాచ్లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్-బీలో భాగంగా బార్బడోస్ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో ఆ జట్టు�
Airtel | టీ-20 వరల్డ్ కప్ టోర్నీ యూజర్ల కోసం భారతీ ఎయిర్ టెల్ కొత్త రీచార్జ్ ప్లాను తెచ్చింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్తోపాటు ఎక్స్ ట్రీమ్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్ల కోసం ఈ ప్లాన్లు తీసుకొచ్చింది.