CM KCR | బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వ
హైదరాబాద్ : విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో రానున్న పాతికేళ్లలో భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్కుమార్ ఆకాంక్షించారు. సంపన్న భారతదేశం మాత్రమే
హైదరాబాద్: ఉర్దూ భాష అంటే కేసీఆర్కు ప్రాణం. ఆ భాషలోని మాధుర్యాన్ని సీఎం కేసీఆర్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వీలైనా ఆ భాషను మాట్లాడేందుకు ఆయన ప్రయత్నిస్తారు. వీలైనప్పుడు ఉర్దూ కవితల్ని కూడా �
CM KCR | స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధ
తెల్లదొరల పాలన అంతా నల్ల మచ్చల మయమే. ఘోర దురంతాల దొంతరే. అందులో అన్నిటికన్నా కొట్టొచ్చినట్టు కనిపించేవి పంజాబ్లో జరిగిన ఘాతుకాలు. అందుకు కారకుడు లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయ్యర్.
ఇరవయ్యో శతాబ్దం తొలి రోజులు.. పంజాబ్ రైతులు అప్పుల్లో పుట్టారు. అప్పుల్లో బతికారు. అప్పులతో మరణించారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని మరింత బలిపెట్టే మూడు బ్రిటిష్ నల్లచట్టాలొచ్చాయ్. బ్రిటిష్ వాడిపై గెలిచే
సహాయ నిరాకరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపు ఉద్యమరూపం దాల్చింది. దేశమంతటా కొత్తగాలి వీస్తున్నది. హైదరాబాద్ సంస్థానంపై కూడా గాంధీ ప్రభావం పడింది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా గాంధీ ప్రభావాన్ని అడ్డుకోలే
ఆయన సంపన్న కుటుంబంలో జన్మించారు. మిషనరీ యాత్రలో భాగంగా భారత్కు వచ్చారు. ఇక్కడ బ్రిటిషర్ల కుటిలపాలనలో కుదేలవుతున్న భారత్ను చూసి చలించిపోయారు. తన మాతృదేశం, ఆస్తిపాస్తులనూ వదులుకుని భారత స్వాతంత్య్ర సం�
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఢిల్లీలో స్వంతత్ర భారత్ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఆగస్టు 14 రాత్రి 11 గంటలకు రాజ్యాంగ సభ సమావేశమైంది. దేశ ప్రజలను ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సందేశం వి