IND Vs SA T20 |భారత్-దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నది. ఐదు మ్యాచుల సిరీస్లో తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరుగనున్నది. ఈ మ్యాచ్కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ సెలక్షన్ప�
స్వదేశంలో ఈనెల 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు గాను వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు సీనియర్ మెన్స్ సెలక్షన్ �
Suraykumar Yadav : ఆసియా కప్ విజేతగా ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు అక్కడా విజయఢంకా మోగించింది. ఐదు టీ20ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది టీమిండియా. తన సారథ్యంలో జట్టును అజేయ శక్తిగా మారుస్తున్న సూర్యకుమార్ యాదవ్ (Surayk
Team India : ఆసియా కప్ ఛాంపియన్ భారత జట్టు (Team India)మరో పొట్టి సిరీస్ పట్టేసింది. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షార్పణం కావడంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.
Abhishek Sharma : టీ20ల్లో వీరబాదుడుకు కేరాఫ్ అయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరో రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో దంచికొడుతున్న అభిషేక్ పొట్టి క్రికెట్లో వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు.
దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఆసియాకప్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ పేసర్ హరిస్ రవూఫ్ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
ICC : ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ క్రికెటర్ల తీరుపై విచారణ చేపట్టిన ఐసీసీ (ICC) కీలక నిర్ణయాలు తీసుకుంది. లీగ్ దశ మ్యాచ్లో రెచ్చగొట్టే సంజ్ఞలు చేసినందుకుగానూ పాకిస్థాన్ పేసర్ హ్యారిస్ రవుఫ్ (Haris Rauf)పై రెండు �
భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి మొదలైన టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. భారత ఇన్నింగ్స్ 5 ఓవర్ల వద్ద ఉండగా ఒకసారి అంతరాయం కల్గించిన వాన.. 9.4 ఓవర్ల వద్ద మళ్లీ మొదలై ఎంతకూ తెరిపి�
T20 Series | ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు ఇక ధనాధన్ సమరంలో కంగారూలతో అమీతుమీకి సిద్ధమైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 దాకా ఇరుజట్ల మధ్య జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. రెండ్రోజుల పాటు ఐసీయూలో ఉన్న విషయం విదితమే.
Suryakumar Yadav : ఆసియా కప్ ఛాంపియన్గా మొదటి టీ20 సిరీస్కు సన్నద్దమవుతోంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఐదు మ్యాచ్ల పొట్టి సీరీస్ను పట్టేసేందుకు వ్యూహరచన చేస్తోంది.
Gautam Gambhir: ఆసియా కప్ ఛాంపియన్స్గా తొలి పొట్టి సిరీస్కు సిద్దమవుతోంది టీమిండియా. బుధవారం మ్యాచ్తో సిరీస్ ఆరంభం కానుండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్ అందోళన కలిగిస్తోంది.
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఆసియా కప్లో విధ్వంసక�