Suryakumar Yadav : ముంబైని వీడి గోవాకు సూర్యకుమార్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ముంబై క్రికెట్ సంఘం కొట్టిపారేసింది. దేశవాళీ క్రికెట్లో ముంబై తరపునే సూర్య ఆడనున్నట్లు ఎంసీఏ అధికారి ఒకరు స్పష్టం �
Suryakumar Yadav | ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ముంబయిలోని వాఖండే స్టేడియంలో సోమవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబయి ఘనత విజయం సాధించిన విషయ�
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ 18వ ఎడిషన్లో టైటిల్ వేటకు శ్రీకారం చుట్టింది. రెండు వరుస పరాభవాల అనంతరం ఆ జట్టు.. సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చ
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య జరిగిన ఈ సీజన్ తొలి ‘ఎల్క్లాసికో’ పోరులో చెన్నైదే పైచేయి అయింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్కే పరిమితమైంది. సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విజృంభించగా ముంబై ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేశారు.
IPL 2025 : ఐపీఎల్లో తిరుగులేని విజయాలతో ఐదు టైటిళ్లు గెలుపొందిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
మరో రెండు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆరంభ మ్యాచ్ను రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకుండానే ఆడనుంది. నిరుటి ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా �
హర్యానాతో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రంజీ క్వార్టర్స్లో మాజీ చాంపియన్ ముంబై మ్యాచ్పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశపరిచినా ఆ తర్వాత ముంబై అద్భుతంగా పుంజుకుంది. �
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి రంజీ నాకౌట్ సమరానికి తెరలేవనుంది. లీగ్ దశలో అదరగొట్టిన జట్లు కీలకమైన క్వార్టర్స్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి. ముంబై-హర్యానా, వి
ఇంగ్లండ్తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మాట్లో భారత సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్తో పాటు ఆల్రౌండర్ శివమ్ దూబె రంజీల బాట పట్టారు. ఈనెల 8 నుంచి హర్యానాతో జరుగబోయే రంజీ క్వార్టర్ ఫైనల
IND vs END 3rd T20I | ఇంగ్లండ్ (England) తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం రాజ్కోట్ (Rajkot) లోని నిరంజన్ షా స్టేడియం (Niranjaj Shah stadium) లో మూడో మ్యాచ్ జరుగుతోంది. భారత టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టాస్ గెలి�
కుర్రాళ్ల అదిరిపోయే ప్రదర్శనలతో పటిష్టమైన ఇంగ్లండ్కు చుక్కలు చూపిస్తూ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-0తో నిలిచిన యువ భారత జట్టు.. మంగళవారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. రాజ్కోట్ వేదికగా బట్లర్ సేనత�