సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు తన వారసుడిగా సంజీవ్ ఖన్నా పేరును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస�
మానవ హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా మృతి వ్యక్తిగతంగా బాధాకరమే కాదు, వ్యవస్థను సవాల్ చేసే వ్యక్తులు ఎదుర్కొనే కఠిన వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే ఘటనగా కూడా నిలుస్తుంది. ఆయన ఏండ్ల తరబడి జైల�
New Justice Statue | అన్ని కోర్టుల్లో కళ్లకు గంతలు, ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో కత్తి ఉన్న న్యాయదేవతా విగ్రహాలు కనిపిస్తాయి. చట్టం ముందు సమానత్వాన్ని కళ్ల గంతలు, న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్పుల వెల్లడిని త్రాసు స�
Supreme Court: పంజాబ్, హర్యానా రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నియంత్రించడంలో ఆ రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు విఫలం అయినట్లు కోర్టు చెప్పింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను లంచంగా పరిగణించాలన్న పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్రం, ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
Revanth Reddy | ఓటుకు నోటు కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాంపల్లిలోని ఈడీ కోర్టులో బుధవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఇదే కేసులో ఏ 4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు.
కేవలం 40 శాతం వైకల్యం ఒక వ్యక్తిని వైద్య విద్య చదవకుండా నిరోధించలేదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ చదవడానికి అతడు అసమర్థుడని నిపుణులు నివేదిక ఇస్తే తప్ప, వైకల్యం అతడి చదువుకు అడ్డం�
మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న వారికి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
Supreme Court | కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దిగువ కోర్టు విచారణపై స్టేను మరో నాలుగువారాలు పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ
Professor Saibaba | ప్రొఫెసర్ సాయిబాబా జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును 2022 అక్టోబర్లో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. 'తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి మెదడే ఎక్కువ ప్రమాదకరమై�
తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో సింహభాగంగా ఉన్న మాదిగ సామాజికవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతుండటం ఆందోళనకరం. ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా’ ఆయన వ్యవహరిస్తున్నట్టు మర�
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు నియమించిన ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని అధికారులను ముఖ్�
జనాభా ఆధారంగా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నియామకాలు చేపట్టాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీంతీర్పు అనంతరం అన్ని నియామక నోటిఫికేషన్లలో �