రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీల్లో 42 శాతం రిజర్వేషన్లను ఐదు గ్రూప�
పిల్లల అశ్లీలత, వారిపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను చూడటం ముమ్మాటికీ నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటంతో పాటు ఆ వీడియోలను
నీట్ యూజీ కౌన్సెలింగ్లో ‘స్థానికత’ వివాదానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కోర్టును ఆశ్రయించినవారికి నీట్ యూజీ కౌన్సెలింగ్లో అవకాశం ఇస్తామని సుప్రీం కోర్టుకు ప్రభుత్వం తెలిప
Tirupati Laddu Controversy | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబ�
భూ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నష్ట పరిహారం చెల్లింపు వీలైనంత తొందరగా పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంటుందని, ఇది రాష్ర్టాల ర�
Supreme Court | తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గత వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని.. ఇందులో జంతువుల కొవ్వులతో చేసిన నెయ్యిని వాడినట్లు ప్రభుత్వం
న్యాయమూర్తుల నియామకం కోసం సిఫారసు చేసే కొలీజియం అంటే సెర్చ్ కమిటీ కాదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం కొలీజియం పునరుద్ఘాటించిన అభ్యర్థుల పేర్లను, వ�
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం సంభవించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసచార్ శ్రీషానంద గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన రెండు వ�
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ)ని రాసేందుకు ఎల్ఎల్బీ ఫైనలియర్ విద్యార్థులను ఈ ఏడాది అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
Tirumala Laddu Row | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుల ఆనవాళ్లు ఉన్నట్లు ల్యాబ్ నివేదికలో తేలిందని సీఎం చంద్రబాబుతో పాటు