బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ‘12th ఫెయిల్' స్ఫూర్తిదాయక కథాంశంతో విమర్శకుల ప్రశంసలు పొందింది. విక్రాంత్ మస్సే, మేధా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఐపీఎస్ మనోజ్ కు
ఏపీలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఈ నెల 22న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు మన్యం జగదీశ్, వెంక
నీట్ కౌన్సెలింగ్లో స్థానికతకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. మెడికల్ అడ్మిషన్లకు ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివినవారిని లేదా స్థానికంగా ఉన్నవారినే స�
Supreme Court: ఢిల్లీలో వాయు నాణ్యత సరిగా లేని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్
హవాలా చట్టంలోని నిబంధనలను అడ్డం పెట్టుకొని నిందితులను దీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచుకొనే విధంగా ఈడీని అనుమతించరాదని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానాలకు సూచించింది. బెయిల్ మంజూరు చేసే విషయంలో తమకున్న
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇటీవల ర
Bilkis Bano Case | బిల్కిస్ బానోపై లైంగికదాడి కేసుపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన సమీక్షా పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Domestic Violence Act | మతం, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి మహిళకూ గృహహింస చట్టం వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ నేతృత్వంలోని ధర్మా�
న్యాయాన్ని నిర్ణయించి చెప్పేవారి హృదయం, ఆత్మ నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీషానంద ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స�
Supreme Court: భారత భూభాగంలోని ఏ ప్రాంతాన్ని కూడా పాకిస్థాన్ పేరుతో పిలవడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీశానందపై నమోదు అయిన సుమోటో కేసును సుప్రీం క్లోజ్ చేసి
అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ అడ్మిషన్లలో ఎన్నారై కోటా పరిధిని విస్తరిస్తూ తీసుకున్న నిర్ణయంపై పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ మోసానికి ముగింపు పలకాల్సిందేనని సుప్�
‘అరవై రోజుల్లో ఇస్తామన్న క్యాబినెట్ సబ్కమిటీ రిపోర్టు ఆరు నెలలైనా రాలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నం.46ను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు హోరెత్తించారు.