తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ స్పందించింది. సత్యమేవ జయతే అంటూ అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేసింది.
అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దంటూ సుప్రీం కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ధిక్కరించి తమ ఇళ్లను బుల్డ
నీట్ యూజీ మెడికల్ సీట్ల భర్తీలో ‘స్థానికత’ అంశం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వద్దకే చేరింది. కౌన్సెలింగ్లో తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ నాన్ పిటిషనర్లు వేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ
Praksh Raj | తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ జరుగక ముందే కల్తీ జరిగిందంటూ చేసిన ప్రకటన భక్తుల మ�
CJI Chandrachud | సుప్రీంకోర్టులో ఇవాళ ఒక న్యాయవాది తీరు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్కు ఆగ్రహం తెప్పించింది. ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఒక న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు న్యాయవాది వాదనలు వినిపిం
Bulldozer Action | బుల్డోజర్తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న ఉత్తర్వులు జ�
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 1,38,427 కేసులు పరిష్కారమయ్యాయని డీజీపీ జితేందర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
CJI DY Chandrachud | పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల వరకు న్యాయ వ్యవస్థ మొత్తం దివ్యాంగ పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కారంపై దృష్టి సారించాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ �
MDC | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా స్టాండింగ్ కమిటీ స్థానానికి శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొనలేదు. అయితే, ఎండీసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికను ఆప్ ర�