తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో సింహభాగంగా ఉన్న మాదిగ సామాజికవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతుండటం ఆందోళనకరం. ‘నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా’ ఆయన వ్యవహరిస్తున్నట్టు మర�
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు నియమించిన ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని, ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని అధికారులను ముఖ్�
జనాభా ఆధారంగా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నియామకాలు చేపట్టాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీంతీర్పు అనంతరం అన్ని నియామక నోటిఫికేషన్లలో �
ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, సుప్రీం కోర్టు తీర్పును రాష్ట ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్ర�
బీసీ రిజర్వేషన్ల చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలను కాంగ్రెస్ పార్టీ తమ �
మరికొద్ది గంటల్లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఐదుగురు సభ్యుల్ని నామినేట్ చేసే అధ
వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదైన వలస
Union Minister | తిరుమల లడ్డూ కల్తీ వ్యవహాంరపై సుప్రీంకోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్ వేయడంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలను కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఆగ్రహం వ్యక్తం �
Chhattisgarh Encounter | ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది
ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను �
తిరుమల లడ్డూ వివాదంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సిట్లో ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ పోలీసు అధికారులు, ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స
షెడ్యూల్డు కులాలకు కల్పించిన రిజర్వేషన్లను వాటిలోని ఉప కులాలను వర్గీకరించి కేటాయించే అధికారం రాజ్యాంగబద్ధంగా రాష్ర్టాలకు ఉందని గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించిం�
బుల్డోజర్ జస్టిస్కు వ్యతిరేకంగా ఇటీవల ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి ఏమైనా నిర్మాణాలను కూల్చేస్తే, వాటిని పునరుద్ధరించాలని ఆదేశిస్తామని గుజరాత్ ప్రభుత్వ అధికారులను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించ
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని మాజీ సీఎం వైఎస్ అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నదని తెలిపారు. అం�