మెడికల్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతున్నది. స్థానికతను నిర్ధారించడంలో విఫలమైన వైద్యారోగ్య శాఖ.. ఇప్పటికే యూజీ విద్యార్థుల కౌన్సెలింగ్ను ఆలస్యం చేసి వేలాది మంది విద్యార్థులను ము�
ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం తెలిపింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సమాధానం ఇ�
దేశం తీవ్రమైన వైద్యుల కొరతను ఎదుర్కొంటున్నదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. మెడికల్ సీట్లు చాలా విలువైనవని, వాటిని వృథాకానివ్వరాదని తెలిపింది. ఖాళీగా ఉన్న మెడికల్ సీట్లను భర్తీ చేయడం కోసం ప్రత్
తమ డిమాండ్ల సాధనకు 25 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ ఆరోగ్యానికి పంజాబ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించిన సుప్రీం కోర్టు, ఆయనను తాత్కాలిక దవాఖానకు తరలించి ఆరోగ్య ప�
చట్టాలు ఉన్నది చెట్లను కాపాడటానికే కానీ, వాటిని నరికివేయడానికి కాదని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది. అనధికారిక చెట్ల నరికివేత, ఢిల్లీ చెట్ల పరిరక్షణ చట్టం, ఇతర చట్టాల అమలుకు సంబంధించిన అంశాలపై సర్వోన్�
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల్లో కొందరికి నెలకు రూ.10,000-15,000 పింఛను ఇస్తుండటం పట్ల సుప్రీంకోర్టు బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంలో చట్టపరమైన వైఖరిని కాకుండా, మానవీయ దృక్పథాన్ని అనుసరించాలని ప్రభుత్�
అక్రమ, అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బిల్డర్లు, నిర్మాణదారులు, అధికారులు పాటించాల్సిన చర్యలపై మంగళవారం కీలక సూచనలు చేసింది.
చట్టం ముందు అందరూ సమానమే. ఈ సంగతి ఎన్నో న్యాయ పోరాటాల్లో నిగ్గుదేలిన సంగతి తెలిసిందే. కానీ, సమానత్వం అనేది చట్టానికి భాష్యం చెప్పే తీర్పరి వ్యవస్థ మీద కొంత, దానిని ప్రభావితం చేసే ప్రభుత్వ వ్యవస్థల మీద కొం�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడిన హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మధ్యవర్తత్వ కేంద్రం(ఐఏఎంసీ)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వ్యవస్థాపక ట్రస్టీ పదవికి జస్టిస్ లావు నాగేశ్వరరావు రాజీనామా చే�
మహానది జల వివాదాల ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ బేలా ఎం త్రివేది నియమితులయ్యా రు. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మహానది జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జల్శక్త�
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కాకుండా, విచక్షణా అధికారాలను ఉపయోగించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఏకసభ్య కమిషన్కు కుల నిర్మూలన వేదిక, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నేతలు విజ్ఞప్తి చేశారు.