Formula E | ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాడు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ �
ఓ కేసులో నిందితుడిని 15 గంటల పాటు నిరంతరాయంగా విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ను చట్ట వి�
ఆస్తులను వారసులకు రాసిచ్చి, తర్వాత వారు చూడకపోవడంతో వృద్ధాప్యంలో తీవ్ర నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా సుప్రీం కోర్టు చార్రితక తీర్పును వెలువరించింది. పిల్లలు తమను చూసుకోకపోతే వారికి
ఆస్తిహక్కు.. రాజ్యాంగబద్ధమేనని, అది పౌరులకు కల్పించిన మానవ హక్కుల్లో భాగమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భూ పరిహారాన్ని చెల్లించడంలో ప్రభుత్వాలు చేసే జాప్యంతో భూమిచ్చిన రైతులు, ఇండ్లను కోల్పోయిన య
మెడికల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉండకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. సమస్య పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
హర్యానా-పంజాబ్ సరిహద్దు ఖనౌరిలో రైతు నేత డల్లేవాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై పంజాబ్ ప్రభుత్వాన్ని గురువారం సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. డల్లేవాల్ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నాల�
‘నీట్-యూజీ’ పరీక్ష నిర్వహణలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఏర్పాటుచేసిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అమలుజేయబోతున్నట్టు కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది.