CJI Chandrachud | వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ‘ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని స�
పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ తాను చేపట్టే అన్ని కేసుల విచారణను త్వరలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు ప్రణాళికలు రూపొందిస్తున్నది. బార్ & బెంచ్ నివేదిక ప్రకారం ఇందుకు సంబంధించి ఇప్పటికే అన�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హీరా గోల్డ్' కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వివిధ రాష్ర్టాల్లోని దాదాపు 1.72 లక్షల మంది నుంచి అక్రమంగా రూ.5,600 కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణలు ఎదుర్క�
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా దీనిని అమలు చేయాలని పేర్కొంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ) అమలును �
గ్రూప్-1 పరీక్షలపై న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. హైకోర్టులో పోరాడిన అభ్యర్థులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు.
రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పని చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్తు చట్టం 2003లోని సెక్షన్ 108 ప్రకారం విధానపరమైన ఆదేశాలు ఇచ్చ�
బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం-1988లో చేసిన సవరణలు రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ 2022లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం ఉపసంహరించుకుంది. 2016లో ప్రభుత్వం ఈ చట్టానికి సవరణలు చేసింది. ఇందులో చేర్చిన �
Supreme Court | దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చర్రితలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇకపై సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అందుకోస�
Supreme Court: బాల్య వివాహాల నిర్మూలన చట్టాల అమలు తీరుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఆ చట్టాల ద్వారా బాధితులను శిక్షించినా.. ప్రయోజనం జరగడం లేదని, అయితే కమ్యూనిటీ ఆధారంగా ఆ చట్టాలను అమ�
Isha Foundation | ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev)కు భారీ ఊరట లభించింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ (Isha Foundation)పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.
తాత్కాలిక డీజీపీల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మిగతా ఏడు రాష్ర్టాలతోపాటు తెలంగాణ కూడా డీజీపీ హోదా ఉన్న అధికారుల వివరాలను సిద్ధం చేసినట్టు తెలిసింది.
‘ఆశావహ అంచనాకు, సాధించిన ఫలితానికి మధ్య ఉండే తేడా ఆశాభంగం తప్ప మరేమీ కాదు’ ఈ మాటలు చెప్పింది తత్వవేత్తో లేదా వ్యక్తిత్వ వికాస నిపుణుడో కాదు. సాక్షాత్తూ భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కు�
భార్యతో బలవంతంగా శృంగారం జరిపే భర్తను శిక్ష నుంచి తప్పిస్తున్న భారత శిక్షా స్మృతి (ఐపీసీ), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలకు ఉన్న రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటుపై నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు గ�
పౌరసత్వ చట్టం సెక్షన్ 6ఏ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. అక్రమ వలసలకు అస్సాం ఒప్పందం ఒక రాజకీయ పరిష్కారమని సీజేఐతో కూడిన అయిదుగురు జడ్జిల ధర్మాసనం తెలిపింది.