Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గడియారం గుర్తు అజిత్ పవార్ వర్గం గుర్తుగ�
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. శరద్ పవార్ వర్గంతో తమకు సంబంధం లేదన్న ప్రకటనతో ‘గడియారం’ చిహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగా�
ఒమర్ తాత షేక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రి. షేక్ మరణానంతరం ఆయన కుమారుడు డాక్టర్ ఫారూఖ్ అబ్దుల్లా (ఇప్పు డు వయస్సు 87) కూడా తండ్రి మాదిరిగానే మూడుసార్లు కల్లోలిత కశ్మీరానికి ముఖ్యమంత్రిగ�
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కాంగ్రెస్ సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో నెలకొన్న వివాదాలు, కుటుంబ పెత్తనం, ఎలక్ట్రోరల్ జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణపై జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ నివేదికపై సుప్రీం కోర్టు విచారించింది.
మ్యారిటల్ రేప్ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం వైదొలగారు. ఐపీసీ సెక్షన్ 375లోని రెండో మినహాయింపును రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. వీ�
ఇండస్ట్రియల్ ఆల్కహాల్ (స్పిరిట్) ఉత్పత్తి, తయారీ, సరఫరాపై నియంత్రణ అధికారం రాష్ర్టాలకే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనంలో ఎనిమిది మంది అన�
Supreme Court | ఢిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులుబెడుతుండడంతో ఢిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంట�
Delhi Lt Governor | చెట్ల నరికివేతకు అనుమతి అవసరమన్నది తనకు తెలియదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. బుధవారం అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంల
Supreme Court | ఇండస్ట్రియల్ ఆల్కహాల్పై చట్టం చేసే అధికారం రాష్ట్రాలకే ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలురించింది. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తొమ్మ�
ఈ ఏడాది ఇంజినీరింగ్లో సీట్ల కన్వర్షన్, బ్రాంచీల విలీనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో 4 వేలకు పైగా సీట్లకు గండిపడింది. ఏఐసీటీఈ విధించిన ప్రవేశాల గడువు బుధవారంతో ముగియనున్నది. సర్కారు
చిహ్నాలు, పేర్లు మారిపోతున్న యుగంలో మనం జీవిస్తున్నాం. మద్రాస్ పేరు చెన్నైగా, అలహాబాద్ ప్రయాగరాజ్గా, కలకత్తా కోల్కత్తా గా మారిపోవడం మనం చూశాం. అయితే వీటివెనుక రాజకీయ అం శాలు ఉండటమూ తెలిసిందే. కానీ, తా�
ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై జారీ అయిన సమన్లను కొట్టేయాలన్న ఆయన పిటిషన్ను సుప్రీంకో�