జేఈఈ అడ్వాన్స్డ్ ఆశావహులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2024 నవంబర్ 5-18 మధ్య తమ కోర్సులను వదులుకున్న ఆశావహులు జేఈఈ-అడ్వాన్స్డ్ కోసం నమోదు చేసుకునేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది.
తన అధికారిక పోర్టల్ను పోలిన నకిలీ వెబ్సైట్లు పుట్టుకురావడంతో సుప్రీంకోర్టు ప్రజలను హెచ్చరించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ (టెక్నాలజీ) హర్గుర్వరిందర్ సింగ్ జగ్గీ ఈ మేరకు ఓ ప్రకటనలో హెచ్చరించ�
SC Reservations | రిజర్వేషన్ ప్రయోజనాలను పొంది, ఇతరులతో పోటీ పడగలిగే స్థితిలో ఉన్న వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయించాలా అనేది శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్స
చదువుకోవడానికి అయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెలకు ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కుమార్తెలకు గల తోసిపుచ్చలేని, చట్టబద్ధంగా అమలు చేయదగిన, ప్రామాణిక హక్కు అని వివరించింది. భార�
Mohan Babu | జర్నలిస్ట్పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసిన కోర్టు.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్�
సవాలక్ష వివాదాలతో సుప్రీంకోర్టులో కేసులున్న భూమిపై.. అదీ ప్రభుత్వంతో సంబంధం లేని, ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిపై క్విడ్ప్రోకో (ఇచ్చి పుచ్చుకోవడం) సాధ్యమవుతుందా? కానీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అను�
సుప్రీంకోర్టులోని 25 మంది జడ్జిలు, వారి సతీమణులు ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖపట్నం, అరకు అందాలను ఆస్వాదించబోతున్నారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏర్పాటు చేసిన వీకెండ్ రిట్రీట్లో వీరు పాల్గొంటున్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సిఫారసు చేసింది. ఆయన బదిలీపై వెళ్లిన తర్వాత జస్టిస్ సుజయ్ పాల్ తాతాల�
TS High Court | తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే బదిలీకానున్నారు. ఆయనను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసి�
Asaram Bapu: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు.. సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్ మంజూరీ చేసింది. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు ఆయనకు బెయిల్ ఇచ్చారు.