Supreme Court | ప్రైవేటు ఆస్తుల స్వాధీనం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంద
కృష్ణా బేసిన్లోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఎవరి పరిధిలో ఉండాలన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 7కు వాయిదా పడింది. ఆ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి త�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ వ్యవహారం ‘ప్రచారం ఫుల్.. పనులు నిల్' అన్న చందంగా తయారైందని విమర్శించారు. సోమవ�
Supreme Court | ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తే.. ఢిల్లీలో బాణాసంచా నిషేధం అమలు కాలేదని అనిపిస్తోందని పేర్కొంది. ఇందుకు �
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలను జారీ
దేశంలోని 97.5 శాతం విద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించినట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ సౌకర్యం ఉన్నట్టు సుప్రీం కోర్�
BC Reservations | రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సేకరించే వివరాల కోసం పూర్తిస్థాయి కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన �
రాష్ట్రంలో కులాలవారీగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాలని నిర్దేశిస్తూ ప్రభుత్వ�
CJI DY Chandrachud: జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అధికారుల మధ్య జరిగే సమావేశాల్లో న్యాయపరమైన అంశాలను సంభాషించబోమని, కానీ పరిపాలనా, సామాజిక అవసరాల కోసం ఆ మీటింగ్లు నిర్వహించనున్నట్లు సీజేఐ చంద్రచూడ�
ఓ వ్యక్తి వయసును రుజువు చేయడానికి ఆధార్ కార్డు తగిన ధ్రువీకరణ పత్రం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రోడ్డు ప్రమాద బాధితుని వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డు తగిన పత్రం అని పంజాబ్ అండ్ హర్య�
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర�
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ గడియారం గుర్తు అజిత్ పవార్ వర్గం గుర్తుగ�