Snakebites: దేశవ్యాప్తంగా పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏదో ఒకటి చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఆయా రాష్ట్రాలతో కలిసి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్ప�
ఆదాయపు పన్ను చట్టం కింద టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిల్ను పరిశీలించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ‘క్షమించండి, దీనిని మేం ఆలకించం, కావాలంటే మీరు దీనిపై ఢిల్లీ హైకోర్టు�
కృష్ణా నదికి వచ్చే జలాల్లో తుంగభద్ర కూడా అత్యంత కీలకం. నికర జలాల లభ్యత ఉన్న బేసిన్ ఇదే. తుంగభద్ర నుంచే కృష్ణా నదికి దాదాపు 500 టీఎంసీలకుపైగా జలాలు వస్తుంటాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన నీటి వనరు కూడా ఇదే. క
Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించనున్నది. ఈ కేసులో ఈ నెల 20న కోల్కతా కోర్టు సంచలన �
భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ అప్పీళ్లను విచారించడానికి హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియమాకం చేపట్టాలని సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది.
లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితురాలు శారీరకంగా గాయపడడం లేదా రోదిస్తూ ఆర్తనాదాలు చేయడం ముఖ్యం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి సందర్భాలలో వాస్తవికంగా అలాగే జరుగుతుందని కాని బాధితులందరూ ఒకే రకంగా
supreme Court: టెహ్రాన్ సుప్రీంకోర్టుపై అటాక్ జరిగింది. ముగ్గురు జడ్జీలను టార్గెట్ చేశారు. సాయుధ దాడిలో ఇద్దరు జడ్జీలు మృతిచెందారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Ayushman Bharat | దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) పథకం అమలును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ విషయంలో కేంద్ర ఆరో�
Arvind Kejriwal | ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద స్కామ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇది నకిలీ స్కామ్ అని సుప్రీంకోర్టు ధృవీకరించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
Tamil Nadu | తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది.
Supreme Court: గోద్రా రైలు ఘటన కేసుపై.. ఫిబ్రవరి 13వ తేదీన తుది విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్ ప్రభుత్వంతో పాటు అనేక మంది దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ చేపట్టనున్నది. ఈ క