సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశ�
నూతన నేర న్యాయచట్టాలు బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత), బీఎస్ఏ (భారతీయ సాక్ష్య అధినియమ్)ను సవాల్ చేస్తూ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్కుమార్ ఇటీవల రిట్ పిటిషన్ వేశారు.
రాష్ట్రంలో గ్రూప్-1 ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులు.. తాజాగా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హిందూ దేవాలయాల్లో ప్రముఖులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, భగవంతుడిని ప్రత్యేకంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం, వీఐపీ దర్శనాల కోసం అదనపు రుసుమును వసూలు చేయడం ఆపాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్�
ఈ రోజుల్లో ఎంబీబీఎస్ మాత్రమే చేస్తే వైద్య విద్య చదివినట్టు కాదు. పీజీ సర్టిఫికెట్ జోడింపు ఉంటేనే గుర్తింపు, గౌరవమే కాదు.. ఉద్యోగమూ లభిస్తుంది. కానీ మెడికల్ పీజీ విద్యావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు అం�
Supreme Court | దేశంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య భర్తల మధ్య జరిగిన వివాదం కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్ట
పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో సుప్రీంకోర్టు స్థానిక కోటాను రద్దు చేయడంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో 2,700 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇందులో 50 శాతం ఆ
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లలో ని వాసం ఆధారంగా రిజర్వేషన్ల కోటాను సు ప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ విధమైన రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని సర్వోన్
రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రతిభ కన్నా ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతికి అధిక ప్రాధాన్యం లభిస్తున్నాయని సుప్ర�
ముస్లిం మహిళా (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం, 1991 ఉల్లంఘిస్తూ తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చిన పురుషులపై ఎన్ని ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు నమోదు చేశారో వివరాలు అందచేయాలని సుప్రీంకోర్టు బు�
ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ ప్రాంతం లో కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్'ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులతోపాటు పలువురు మేధావులు డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న ఎన్కౌంట�
Supreme Court | పీజీ మెడికల్ సీట్లపై సంచలన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వెలువరించింది. పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్ల