Supreme Court slammed the Center and the Haryana government | రైతులను ఆందోళన విషయంలో కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. రోడ్ల దిగ్బంధనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ను
కొందరికి ఉపాధి పేరుతో ఇతరుల జీవించే హక్కును భంగపరచలేం పటాకులపై సుప్రీం కీలకవ్యాఖ్యలు సమతూకం పాటించాలని సూచన న్యూఢిల్లీ: పటాకుల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరికి ఉపాధి సమకూరుస్తు�
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. అంతేకాదు దేశ వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లోనూ ఇలాంటి రిజర్వేషన్లకు ఆయన �
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కరోనా పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్
న్యూఢిల్లీ: కొవిడ్-19తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిర్ణయంపై కేంద్రాన్ని ప్రశంసించింది సుప్రీంకోర్టు. ప్రపంచంలో ఏ దేశం చేయని పని ఇండియా చేస్తున్నదన�
వచ్చే ఏడాదికి వాయిదా కుదరదు మహిళల హక్కును నిరాకరించలేం కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మహిళల ప్రవేశాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయలేమ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షల్లో మహిళలకు అనుమతి కల్పించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్డీఏ పరీక్షల్లో వచ్చే ఏడాది నుంచి మహిళలకు ఛాన్సు ఇవ్వా�
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతిస్తూ నోటిఫికేషన్ను వచ్చే ఏడాది మేలోపు విడుదల చేస్తామని రక్షణ శాఖ సు�
8 మందికి పదోన్నతి.. ఐదుగురికి బదిలీ తెలంగాణ హైకోర్టు సీజేగా సతీశ్చంద్ర ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్కుమార్ కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు మరో ఆరుగురు జడ్జిల బదిలీకీ నిర్ణయం న్యూఢిల్లీ, సెప్టెంబ�