బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారుడిపై చర్యలు తీసుకోవా లంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఓ వ�
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటుచేస్తామన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ప్రధాని ఇటీవలి పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతాలోపాలపై దర్యాప్తునకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేస
న్యూఢిల్లీ: ఇటీవల హరిద్వార్లో జరిగిన ధర్మ సంసద్ సమావేశంలో కొందరు హిందూ ధార్మిక నేతలు విద్వేష ప్రసంగాలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని విచారిస్తామని ఇవాళ సుప్రీంకోర్టులో సీజే ఎన్వీ రమణ
NEET-PG counselling: రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిలిచిపోయిన NEET-PG కౌన్సెలింగ్ను తిరిగి కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ నెల
సుప్రీంకోర్టును అభ్యర్థించిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 3: నీట్-పీజీ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కేసుపై అత్యవసర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం �
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ�
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ ద్వారా తమ మొబైల్ ఫోన్పై నిఘా ఉంచినట్లుగా, హ్యాక్ అయినట్లుగా భావించే వ్యక్తులు, బాధితులు సంబంధిత వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ కోరింది. ఈ నెల 7వ �
Supreme court divorce case | భార్యాభర్తల మధ్య గొడవ ఏదైనప్పటికీ దాని వల్ల వారి పిల్లలు నలిగిపోకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరు విడాకులు తీసుకొన్నప్పటికీ పిల్లలు మేజర్ అయ్యేదాకా వారి బాగోగులు చూడాల్సిన బా�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని పలువురి ప్రముఖుల మొబైల్ ఫోన్లను పెగాసస్ స్పైవేర్తో కేంద్రం నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై బెంగాల్ ప్రభుత్వం జరుప
న్యూఢిల్లీ: చార్ధామ్ హైవే ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఇటీవల జాతీయ భద్రతకు ఎదురవుతున్న తీవ్రమైన ప్