న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కశ్మీర్లో హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరుగుతున్న హత్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని ఢిల్లీకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ ద�
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: హైబ్రిడ్ పద్ధతిలో (ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో) కేసుల విచారణ ఉపయుక్తంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.హైబ్రిడ్ విధానంలో వర్చువల్ విధానంతో పాటు ప్రత్యక్షంగా కోర్టు�
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉన్న వేళ ఆన్లైన్ పాఠాలు వినడానికి పేద పిల్లలకు తగిన సదుపాయాలు లేకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పేద పిల్లలు ఎలాంటి అవాంతరాలు లేకుండ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వార్డుల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలిందిగా దేశంలోని అన్ని దవాఖానలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆలిండియా కన్జూమర్ ప్రొటెక్షన్ అండ్ యాక్షన్ కమిటీ (ఏసీపీఏ) అనే ఎన్జీవో దాఖలు చేసిన పిటి
లఖింపూర్ నిందితులపై యూపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న నేడు ‘స్టేటస్ రిపోర్ట్’ ఇవ్వాలని ఆదేశం మృతుడి తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన మెసేజ్పై స్పందించిన చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ల
కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. జస్టిస్ రమణ ప్రయత్నం సఫలం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రయత్నం ఫలించింది. దిగువ కోర్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: నిందితులకు బెయిల్ జారీ చేయడంపై సుప్రీం కోర్టు గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. నేరాలను నాలుగు విభాగాలు (ఏ-డీ)గా విభజించింది. నేర తీవ్రత, శిక్ష కాలం బెయిల్ జారీకి ప్రాతిపదిక కా
సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ జరుపనున్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలి లేకపోతే దేశవ్యాప్త నిరసనలు.. కేంద్రానికి టికాయిత్ అల్టిమేటం �
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: నీట్-సూపర్ స్పెషాలిటీ(నీట్-ఎస్ఎస్) ఎంట్రన్స్లో సిలబస్ మార్పు నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసింది. పాత పద్ధతిలోనే ఈ ఏడాది పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థుల �
తెలంగాణ సమాచార హక్కు కమిషన్ ఏర్పడేనాటికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి 6,825 కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ కమిషన్ ఏర్పడిన తర్వాత ఈ నాలుగేండ్లలో 25,252 కేసులు కొత్తగా వచ్చాయి. వాటిలో 19,748 కేసులు ప�
న్యూఢిల్లీ: పాముతో కాటు వేయించి హత్య చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక నిందితుడి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. రాజస్థాన్కు చెందిన ఒక ఇంటి కోడలు అల్పానా వ�