న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పీజీ సీట్లను భర్తీ చేయకపోవడంపై మండిపడింది. డాక్టర్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని విమర్శించింది. దేశంలో ఓ వైపు వైద్య న�
న్యూఢిల్లీ, జూన్ 3: జాతీయ పార్కులు, వైల్డ్లైఫ్ శాంక్చుయరీల పరిధిలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రక్షిత అడవులకు ఒక కిలోమీటర్ పరిధిని ఎకో సెన్సిటి�
స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని, అదొక వృత్తి అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వ్యభిచార గృహాలు నడపటం మాత్రమే చట్ట విరుద్ధం అని గుర్తు చేసింది. సెక్స్ వర్కర్లను వేధించడం, అరెస్టు చేయడం, శిక్షించడం లాంటివి �
ప్రాథమిక హక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాలకు కట్టుబడి ఉండే, చట్టపరమైన ప్రక్రియలను గౌరవించే వ్యక్తులు మాత్రమే హక్కులను పొందగలరని, అటువంటి వారి హక్కులకే రక్షణ ఉంటుందని పేర్కొన్
సిర్పూర్కర్ కమిషన్వి ఆరోపణలే కమిషన్ ఇచ్చిన నివేదికంతా తప్పుల తడక నివేదిక మాత్రమే కమిషన్ సమర్పించింది అదే నిజమని సుప్రీం కోర్టు నిర్ధారించలేదు హైకోర్టుకు కేసు విచారణ బాధ్యత దిశ నిందితుల ఎన్కౌంటర�
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసులో ఉన్న సంక్లిష్టత, సున్నితత్వం దృష్ట్యా ఈ కేసు విచారణకు అనుభవం ఉన్న సీనియర్ జడ్జి