ఏపీ సీజేగా జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా మరో ఏడు రాష్ర్టాలకూ కొత్త చీఫ్ జస్టిస్లు కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫారసు! దేశవ్యాప్తంగా 28 మంది జడ్జీల బదిలీ అందులో ఐదుగురు చీఫ్ జస్టిస్లు 14 హైకోర్టు�
ట్యాంకుబండ్ నుంచి.. పీవోపీ విగ్రహాలు వేయొచ్చు ఈ ఏడాది వరకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు వచ్చే ఏడాది నుంచి హైకోర్టు తీర్పు వర్తిస్తుందని వెల్లడి హుస్సేన్సాగర్ను మనమందరం రక్షించుకోవాలి మరింత కలుషితం క
Ganesh Immersion | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఈ ఏడాది
సెర్చ్, సెలెక్షన్ కమిటీ సిఫారసులను విస్మరించారు కావలసిన పేర్లను వెయిట్ లిస్ట్ నుంచి తీసుకున్నారు ట్రిబ్యునళ్లలో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం జడ్జిల శ్రమ, సమయం వృథా అయిందని ఆవేదన న్యూఢిల్లీ,
న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు. తాము చేసిన సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేత�
తెలుగు అకాడమీ ఆస్తుల పంపకంపై తెలంగాణ, ఏపీకి సుప్రీంకోర్టు సూచన చరాస్తులు పంచుకున్నాం 2 వారాల్లో నిధుల బదిలీ సుప్రీం ధర్మాసనానికి తెలంగాణ నివేదన హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి �
చెప్పడానికి ముసుగులో గుద్దులాట ఎందుకు ఇది పౌరుల గోప్యతకు సంబంధించిన అంశం దేశ భద్రత విషయాలను మేం కోరడం లేదు కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం పెగాసస్పై చర్చ దేశ భద్రతకు ముప్పేనన్న కేంద్రం సవివరమై�
అత్యున్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నిరాకరణ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ 30 సర్కిళ్ల పరిధిలో 25 బేబీ పాండ్స్ వాటి వద్ద క్రేన్ల సాయంతో నిమజ్జనం ఠాణాల వారీగా మండపా
ప్రతీ ప్రయాణికుడి సమయం విలువైందేసుప్రీంకోర్టు కీలక తీర్పున్యూఢిల్లీ: రైలు ఆలస్యమైతే రైల్వే శాఖ ప్రయాణికులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రతీ ప్రయాణికుడి సమయం వి�
శాశ్వత కమిషన్ కూడా ఏర్పాటుచేస్తాం సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం సంతోషంగా ఉందన్న సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించ