న్యూఢిల్లీ: ఛార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న రోడ్ల విస్తరణ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఛార్ధామ్ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్ల విస్తరణ అవ
Ranjan Gogoi | కాంగ్రెస్ పార్టీ శనివారం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆయన తన వ్యాఖ్యలతో పార్లమెంటుని అవమానించారని శనివారం సీనియర్ కాంగ్�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పదోన్నతి పొందిన తొలి తెలంగాణ బిడ్డ ఐదుగురు తెలుగువారికి పదోన్నతి సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు నిర్ణయం మేరకు ఉత్తర్వులు హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప�
సుప్రీంకోర్టు ప్రతిపాదన న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి మోటర్ వెహికల్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాద
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్ తన ముందస్తు రిలీజ్పై దరఖాస్తు చేసుకున్న విచారణ పిటిషన్ను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసిం�
Delhi Air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం కట్టడి దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని
ఏం చేస్తారో 24 గంటల్లోగా చెప్పండి ఢిల్లీ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలు మీ సర్కారును నడపడానికి వేరేవాళ్లను నియమిస్తాం ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు హెచ్చరిక న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధ
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం అంశంపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా.. కాలుష్యం మాత్రం తగ్గడంలేదని సుప్రీం వెల్లడించింది. గత కొన్ని వారాల నుంచి ప్�
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జిల్లా, రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో ఖాళీలను ఇంకా భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీ అంశం తమ పరిధిలోనిది కాదని, అయినా ప్ర
విడాకుల కేసులో తేల్చిచెప్పిన సుప్రీం ధర్మాసనంన్యూఢిల్లీ, డిసెంబర్ 1: మేజర్ అయ్యేంత వరకూ కొడుకు బాధ్యత కన్న తండ్రిదేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వైవాహిక జీవితంలో గొడవల కారణంగా 2011 నుంచి వేరుగా ఉంటు
మాల్య కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం న్యూఢిల్లీ, నవంబర్ 30: కోర్టు ధిక్కరణ కేసులో పరారీ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యకు శిక్ష విధించే అంశమై వచ్చే ఏడాది జనవరి 18న తుది విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపి
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్పై ప్రస్తుత దశలో అనుమానాలు వ్యక్తం చేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికే కోట్లాది మంది టీకా తీసుకున్నారని, డబ్ల్యూహెచ్ఓ ఆమోదం కూడా ఉందని త�