కోర్టు తీర్పును శిరసావహిస్తానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్వీట్ చేశారు. మొదట సుప్రీం తీర్పుపై విలేకరులు ఆయన్ను ప్రశ్నించగా… నో కామెంట్ అన్నారు. ఆ తర్వాత కోర్టు తీర్పును శిరసా వ�
న్యూఢిల్లీ: చీటింగ్ కేసులో సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్కు ఇవాళ సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. రెగ్యులర్ బెయిల్పై తుది నిర్ణయం వెలుబడే వరకు ఆజంఖాన్ తాత్కాలిక బెయిల్పై రిలీజ్ �
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి పెరారివళన్ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలో 142 ఆర్టికల్ కింద తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించుకొన్నది.
జ్ఞాన్వాపీ కాంప్లెక్స్ పరిధిలో శివలింగాన్ని గుర్తించినట్టుగా చెబుతున్న ప్రాంతానికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం వారణాసి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఇదే సమయంలో ముస్లింలు నమాజ్ చే�
న్యూఢిల్లీ: ఇద్దరు న్యాయవాదులకు ఇవాళ సుప్రీంకోర్టు 8 లక్షల జరిమానా విధించింది. ట్రాఫిక్ ఆంక్షలు, వాయు కాలుష్యంపై అనుచిత పిటిషన్ వేసిన ఘటనలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ బె
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మొత్తం ట్రిబ్యునల్నే నీరుగార్చారు’ అని కేంద్రాన్ని మందలించింది. ఖాళీలను �
బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధం కాదంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పిటిషన్దారులలో మాజీ సైన్యాధికారి సుధీర్ వొంబట్కెరె ఒకరు. దేశ సరిహద్దుల పరిరక్షణలో దశాబ్దాలపాటు సేవలందించిన ఈ �
స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్పై 1897లో సెక్షన్ 124ఏ కింద కేసు నమోదు చేయడంతో రాజద్రోహ చట్టం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-2020 మధ్య కాలంలో 399 మందిపై ఈ