న్యూఢిల్లీ: పాముతో కాటు వేయించి హత్య చేయడం ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక నిందితుడి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. రాజస్థాన్కు చెందిన ఒక ఇంటి కోడలు అల్పానా వ�
Banned articles being used by fireworks manufacturers as green crackers: SC | బాణాసంచా తయారీదారుల తీరును సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రీన్ క్రాకర్ల ముసుగులో నిషేధిత వస్తువులను పటాకుల తయారీలో
Krishna Tribunal | కృష్ణా ట్రిబ్యునల్ నియామకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కృష్ణా జలాల పంపకంపై కొత్త ట్రిబ్యునల్ కోరుతూ గతంలో తెలంగాణ �
న్యూఢిల్లీ: గతనెల 12న జరిగిన నీట్-యూజీ ప్రవేశపరీక్షను రద్దుచేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పరీక్ష న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరుగలేదని పిటిషనర్ పేర్కొన్నారు. లక్షలమంది భవిష్�
సుప్రీంకు తెలిపిన కేంద్రంన్యూఢిల్లీ, అక్టోబర్ 4: నీట్ పోస్టుగ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేస్తామని కేంద్రం తెలిపింది. పరీక్షా విధానంలో చివరి నిమిషంలో మార్పులు చేయ�
న్యూఢిల్లీ: ఒక నిందితుడికి మంజూరైన బెయిల్ విషయంలో జోక్యం చేసుకునేప్పుడు నేర తీవ్రత, నిందితుడి ప్రవర్తన తీరు, సామాజిక ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్ను రద్దు �
రియాల్టీ సంస్థ సూపర్టెక్ లిమిటెడ్కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నోయిడాలో తాము నిర్మించిన రెండు 40 అంతస్తుల టవర్లను కూల్చేయాల్సిందిగా గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ స�
వ్యవసాయ చట్టాల అంశం కోర్టులో ఉంది పిటిషన్ వేసింది మీరే.. నిరసన తెలిపేది మీరే జంతర్ మంతర్ దగ్గర రైతుల సత్యాగ్రహానికి అనుమతి పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వ్యవసాయ చట్టాలు ర�
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఏదైనా కేసులో దర్యాప్తునకు సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశిస్తే అప్పుడు దానికి ప్రాదేశిక పరిమితులు ఉండవని, ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయడానికి అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు శుక్ర�
న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్లు, ప్రధానంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా పోలీస్ అధికారుల ప్రవర్�
హైవేలను ఎన్నాళ్లని బ్లాక్ చేస్తారు దీనికి పరిష్కారం ఇంకెప్పుడు? కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నది? సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్న న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దాదాపు ఏడాది కాలంగా ర