కోర్టులు నేరస్తుల కోసమే కాదు.. జనం కోసం కూడా హక్కుల సాధన, న్యాయం కోసం కోర్టు తలుపులు తట్టాలి ప్రజలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పిలుపు న్యాయస్థానాల్లో మౌలిక వసతుల లేమిపై తీవ్ర ఆవేదన సత్వరన్యా�
న్యాయ సమీక్ష అనే భావన ఏ దేశం నుంచి గ్రహించారు?ఎ) బ్రిటన్ బి) ఆస్ట్రేలియాసి) అమెరికా డి) కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం?ఎ) ప్రధానమంత్రి తొలగిస్తాడుబి) రాష్ట్రపతి తొలగిస్తాడుసి) పార్లమెం
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సైన్యంలో శాశ్వత కమిషన్ కోరుతూ 72 మంది మహిళా అధికారులు తమను ఆశ్రయించిన కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీచేసింది. 39 మంది మహిళా అధికారులకు ఏడు రో�
‘నచ్చిన చోట పోస్టింగ్’ సివిల్స్ అభ్యర్థుల హక్కు కాదు మెరిట్తో ఎంపికైతే అన్రిజర్వ్డు కిందనే పోస్టింగులు: సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్ 22: తమ సొంత రాష్ట్రంలో, నచ్చిన ప్రాంతంలో పోస్టింగ్ కావ�
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీలో 39 మంది మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ లభించింది. దీనికోసం న్యాయపోరాటం చేసిన ఆ అధికారులకు సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. మొత్తం 71 మంది మహిళా షార్ట్ సర
హెచ్సీఏ పాలనపై సుప్రీం తీవ్ర అసంతృప్తి న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) పరిపాలన వ్యవహారాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ పాల�
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ధర్నా చేస్తున్న రైతుల వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిరసన వ్యక్తం చేసే హక్కు రైతులకు ఉన్నదని, కానీ నిరవధికంగా రోడ్లను బ్�
44 మందిలో నలుగురి సాక్ష్యాలనే రికార్డు చేయడమేంటి? పోలీసులు కేసు దర్యాప్తులో కావాలనే తాత్సారం చేస్తున్నారు అర్ధరాత్రి ఒంటిగంట వరకు నివేదిక కోసం ఎదురుచూశాం విచారణ రోజు నివేదిక ఇస్తే.. ఎప్పుడు దాన్ని పరిశీ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కోర్టుకు హాజరుకావాలంటూ ఓ బ్యాంక్ చైర్మన్, రీజినల్ మేనేజర్కు అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజా సేవ నిర్వర్తిస్తున్న అధికారులకు సమన్లు �
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖీరీ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఈ నెల 3న లఖింపూర్ ఖీరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆ�
Lakhimpur Hheri Violence | ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు బుధవారం విచారించనున్నది. ఈ నెల 3న హింసాకాండలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం
Drugs Case | డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని, ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయాలని సుప్రీంకోర్టుకు నిందితుడు
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను వెంటనే అక్కడ నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టులో మరో పిల్ దాఖలైంది. కరోనా అంతం అయ్యే వరకు
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురున్యూఢిల్లీ: మూడు హైకోర్టులకు బుధవారం కొత్తగా 14 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 12 మంది జ్యుడిషియల్ అధికారులు, ఒకరు న్యాయవాది, మరొకరు ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ�