ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వస్త్రధారణ వివాదంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదని, హిజాబ్ధారణ తప్పనిసరి అని పేర్కొంటూ ఎల�
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దుబాయ్, లండన్, సింగపూర్ ఐఏఎంసీల మాదిరిగా �
తనపై పదుల సంఖ్యలో తప్పడు కేసులు పెట్టిన వ్యక్తిని క్షమించిన విప్రో మాజీ చైర్మన్ అజీం ప్రేమ్జీని సుప్రీంకోర్టు తాజాగా ప్రశంసించింది. అతని గత ప్రవర్తనను క్షమించడంలో ప్రేమ్జీ నిర్మాణాత్మక దృక్పథాన్న�
అప్పుడే కోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య పెరుగుతుంది: : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, మార్చి 10: న్యాయవిద్యలో మహిళలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరమున్నదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్�
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్కు ఇవాళ సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. జీవితకాల శిక్షను అనుభవిస్తున్న పెరారివాలన్కు బెయిల్ను మంజూ
రాష్ట్రాల విభజన సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో సవరణ పిటిషన్...
ఉక్రెయిన్లో విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లో విద్యార్థులు ఎక్కడె
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్వేదం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఆదేశించగలమా అని ఆయన అడిగారు. ఓ కేసు విచారణ సమయంలో ఇవాళ �
అనధికార లేఔట్లలోని స్థలాలు, అనుమతులు లేకుం డా చేసిన నిర్మాణాల క్రయవిక్రయా లు, బదిలీలు, కానుకలుగా ఇచ్చే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్రానికి సుప్రీం కోర్టు సూటిప్రశ్న న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశంలో బిట్కాయిన్ లేదా ఆ తరహా క్రిప్టోకరెన్సీలు చట్టబద్ధమైనవా?.. కావా?.. అని కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించ�