ఆది నుంచీ తెలంగాణ ఆందోళన సుప్రీంకోర్టులో కేసు దాఖలు సీడబ్ల్యూసీకి 15సార్లు లేఖలు దిగొచ్చిన కేంద్ర జలసంఘం పోలవరం బ్యాక్ వాటర్ ఎఫెక్ట్పై పూర్తిస్థాయి స్టడీ చేయించాలని నిర్ణయం పీపీఏ, అంధ్రప్రదేశ్కు ఆ�
ఫ్యాక్ట్ చెకర్ జుబేర్ స్పష్టీకరణ న్యూఢిల్లీ, జూలై 22: తన పని తాను చేసుకుపోతానని, అందులో ఎటువంటి మార్పు ఉండదని ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్న్యూస్ సహవ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ శుక్రవారం స్పష్టం చేశారు.
కేంద్రప్రభుత్వం, రాష్ర్టాలను కోరిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా తీసుకున్న చర�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఒకవేళ అవివాహిత గర్భం దాల్చితే, ఆ గర్భాన్ని 24 వారాల సమయంలోనూ తొలగించుకునే అవకాశాన్ని సుప్రీం కల్పించింది. దీనికి సంబంధించి గురువ
Maharashtra Crisis | శివసేనను చీలి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఉద్ధవ్ పార్టీని కాపాడుకునేందుకు ఉ�
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్లపై మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్లో నమో�
న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగంలో సవరణ చేపట్టాలని సుప్రీంలో వేసిన పిటిసన్ను జూలై 21వ తేదీకి వాయిదా వేశారు. జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. బీసీసీఐ అధ్యక్�
న్యూఢిల్లీ: నుపుర్ శర్మకు సుప్రీంలో తాత్కాలిక ఊరట లభించింది. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను ఇప్పుడు అరెస్టు చేయడం కుదరదు అని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ సూర్య �
యూపీ సర్కారుపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు తదుపరి నిర్ణయం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులకు ఆదేశాలు న్యూఢిల్లీ, జూలై 18: ఫ్యాక్ట్-చెకర్ మహమ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించి
న్యూఢిల్లీ: హిందువులకు మైనారిటీ హోదా కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992లోని సెక్షన్ 2(సీ) ప్రకారం కేవలం ఆరు మతాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, సిక