నేరుగా తాకాడా లేదా అన్నది ప్రధానం కాదు బాంబే హైకోర్టు ఇచ్చిన ‘స్కిన్ టు స్కిన్’ తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు కోర్టులు సందిగ్ధత సృష్టించరాదని హితవు న్యూఢిల్లీ, నవంబర్ 18: ‘బాధితురాలి శరీరాన్ని
వాటాల విక్రయంపై దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, నవంబర్ 18: రెండు దశాబ్దాల క్రితం వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం హయాంలో జరిగిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జడ్ఎల్) డిజి
న్యూఢిల్లీ: స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్.. అంటే చర్మాన్ని నేరుగా చర్మంతో తాకితేనే లైంగిక దాడి అవుతుందని, లేని పక్షంలో అలాంటి ఘటన పోక్సో చట్టంలోకి రాదు అని గతంలో ఓ కేసులో బాంబే హైకోర్టు తీర్పునిచ్చ�
న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా)లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బదులివ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మాజీ ఐఏఎస్ అధికారి అమితాబ పాండే, మరికొ�
న్యూఢిల్లీ: పంట వ్యర్ధాలను కాల్చకుండా రైతులను ప్రభుత్వమే నియంత్రించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీలో కాలుష్యం అంశంపై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ర�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదేశాలు ఇవ్వలేదని కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో చెప్పింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై నమోదు అయిన అఫిడవిట్లో సుప్రీం విచారణ చేపట్టింది. క
Lakhimpur Kheri violence | లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఘటనపై దర్యాప్తును హైకోర్టు రిటైర్డ్
Supreme Court hears on air pollution in Delhi | దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వాయుకాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం మరోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీతో పాటు చట్టుపక్క ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారం రోజుల పాటు వర్క్ఫ్రమ్హోమ్ ఇవ్వాలని ఇవాళ సుప్ర
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి: సీజేఐ జస్టిస్ రమణ న్యూఢిల్లీ: కోర్టు తీర్పులు సమాజంపై విశేష ప్రభావం చూపిస్తాయని, అవి సరళంగా, స్పష్టంగా, సాధారణ భాషలో ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
ఢిల్లీలో కాలుష్యం కట్టడికి సుప్రీంకోర్టు ప్రతిపాదన కాలుష్యానికి రైతుల్ని నిందించడం ఫ్యాషనైపోయింది వాహనాలు, పటాకులు, పరిశ్రమలు కారణం కాదా? ఇది అత్యవసర పరిస్థితి.. తక్షణ చర్యలు చేపట్టండి కేంద్రం, ఢిల్లీ స
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిసరాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోందని, ప్రజలు ఇంట్లో కూడా మాస్క్లు ధరిస్తున్నారని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటి�
supreme court | నీట్ పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు (supreme court) స్పష్టం చేసింది.