విడ్ టీకా వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. టీకా వేసుకొంటే వచ్చే దుష్పరిణామాలపై సమాచారాన్ని ప్రజలకు తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. వ్యాక్సిన్ వేసుకోని వారు బహిరంగ ప�
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా వేసుకోవాలని ప్రజల్ని ఒత్తిడి చేయవద్దు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ విధానం అసంబద్ధంగా ఉందని అనలేమని సుప్రీం తెలిపింది. కోవిడ్
NV Ramana | సంస్థ పట్ల మద్దతు, నిబద్దతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రాజద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 5వ తేదీన ఈ అంశంపై తుది వాదనలు వింటామ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు, గైర్హాజరైనప్పుడు లేదా అనివార్య కారణాల వల్ల తన విధులను నిర్వర్తించలేని సందర్భంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిని...
సెబీ తీరుపై సహారా ఇండియా మరోసారి ధ్వజమెత్తింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సెబీ ఖాతాలో వడ్డీతోసహా రూ.25,000 కోట్లకుపైగా సొమ్మును జమ చేశామని సహారా తెలియజేసింది. తొమ్మిదేండ్లు గడిచినా తమ ఇన్వెస్టర్లకు డిప�
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత పరిశీలించేందుకు స�
ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు