సుప్రీంకోర్టును అభ్యర్థించిన కేంద్రం న్యూఢిల్లీ, జనవరి 3: నీట్-పీజీ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కేసుపై అత్యవసర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం �
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ�
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ ద్వారా తమ మొబైల్ ఫోన్పై నిఘా ఉంచినట్లుగా, హ్యాక్ అయినట్లుగా భావించే వ్యక్తులు, బాధితులు సంబంధిత వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ కోరింది. ఈ నెల 7వ �
Supreme court divorce case | భార్యాభర్తల మధ్య గొడవ ఏదైనప్పటికీ దాని వల్ల వారి పిల్లలు నలిగిపోకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరు విడాకులు తీసుకొన్నప్పటికీ పిల్లలు మేజర్ అయ్యేదాకా వారి బాగోగులు చూడాల్సిన బా�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని పలువురి ప్రముఖుల మొబైల్ ఫోన్లను పెగాసస్ స్పైవేర్తో కేంద్రం నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై బెంగాల్ ప్రభుత్వం జరుప
న్యూఢిల్లీ: చార్ధామ్ హైవే ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఇటీవల జాతీయ భద్రతకు ఎదురవుతున్న తీవ్రమైన ప్
న్యూఢిల్లీ: ఛార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న రోడ్ల విస్తరణ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ భద్రత దృష్ట్యా ఛార్ధామ్ ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్ల విస్తరణ అవ
Ranjan Gogoi | కాంగ్రెస్ పార్టీ శనివారం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆయన తన వ్యాఖ్యలతో పార్లమెంటుని అవమానించారని శనివారం సీనియర్ కాంగ్�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పదోన్నతి పొందిన తొలి తెలంగాణ బిడ్డ ఐదుగురు తెలుగువారికి పదోన్నతి సుప్రీంకోర్టు ఫుల్ కోర్టు నిర్ణయం మేరకు ఉత్తర్వులు హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప�
సుప్రీంకోర్టు ప్రతిపాదన న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారానికి సంబంధించిన వివాదాల పరిష్కారానికి మోటర్ వెహికల్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రతిపాద
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్ తన ముందస్తు రిలీజ్పై దరఖాస్తు చేసుకున్న విచారణ పిటిషన్ను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసిం�
Delhi Air pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా కాలుష్యం కట్టడి దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని
ఏం చేస్తారో 24 గంటల్లోగా చెప్పండి ఢిల్లీ, కేంద్రానికి సుప్రీం ఆదేశాలు మీ సర్కారును నడపడానికి వేరేవాళ్లను నియమిస్తాం ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు హెచ్చరిక న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధ
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం అంశంపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా.. కాలుష్యం మాత్రం తగ్గడంలేదని సుప్రీం వెల్లడించింది. గత కొన్ని వారాల నుంచి ప్�