సుప్రీంకోర్టులో పిటిషన్.. 22న విచారణ న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలు, పుకార్లు పుట్టించి వ్యాప్తి చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 22న వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ప�
హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం న్యూఢిల్లీ, నవంబర్ 12: క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేయడానికి పోలీసులు ఇంకా మేజిస్టీరియల్ కోర్టు ముందు దాఖలు చేయని ముసాయిదా చార్జిషీట్పై హైకోర్టులు ఆధారపడకూ�
న్యూఢిల్లీ, నవంబర్ 12: అర్హులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్(పీసీ) కల్పించడానికి భారత ఆర్మీ అంగీకరించింది. ఈ మేరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) సంజయ్ జైన్ శుక్రవారం సుప్రీం కోర్టుకు సమాచా
న్యూఢిల్లీ: లైంగికదాడి, హత్య కేసుల్లోని దోషులకు మరణశిక్ష విధించేందుకు బాధితుల వయసు ఒక్కటే ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బాధితుల వయసు తక్కువగా ఉన్నదన్న ఒక్క కారణం చేత దోషులకు ఉరిశిక్ష �
హైదరాబాద్ : వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణే ధ్యేయమని బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం పేర్కొన్నారు. నాంపల్లి మసీద్ సమీపంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదే�
న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వివిధ హైకోర్టుల్లో కొత్తగా 110 మందికి పైగా జడ్జిలు నియమితులయ్యారు. 2016లో రికార్డు స్థాయిలో ఒకే ఏడాదిలో 126 మంది హైకోర్టు జడ్జిలను నియమించారు. ఈ రికార్డును ఈ ఏడాది తిర
Firecrackers | బేరియం స్టాల్ వినియోగించి తయారుచేసిన పటాకులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హెచ్చరించారు. మంగళవారం
Samantha’s Gay Marriage Post | పెళ్లికి ముందు అయినా.. తర్వాత అయినా సమంత చేసే ప్రతి పని సంచలనం అవుతుంది. ఏ విషయంలో అయినా తన అభిప్రాయం బలంగా చెప్పడంలో సమంత ఎప్పుడూ వెనుకాడదు. తాను తప్పు చేయలేదు అని తెలిసినంత వరకు ఎంత దూరమైనా వె�
బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారులపై చర్యలు తీసు కోవాలంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు
బేరియం సాల్ట్తో చేసిన వాటిపైనే ప్రజలకు అవగాహన కల్పించండి ఆదేశాల ఉల్లంఘన దురదృష్టకరం అధికారులు కండ్లు మూసుకున్నారా? మళ్లీ ఉల్లంఘన జరిగితే వారిదే బాధ్యత: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్ 29: పటాకుల వి�
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న స్వల్ప ఇన్ఫ్లో మెండొర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహరాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శు�
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 16న విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు కేటాయిస్తూ జూ�