10 ఏండ్లకుపైగా పెండింగ్లో 10 వేల కేసులు న్యూఢిల్లీ, ఆగస్టు 4: సుప్రీం కోర్టులో మొత్తం 71 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇందులో పదేండ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 10 వేలు అని వెల్�
విస్తృత ధర్మాసనం తిరిగి సమీక్షించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన 17 పార్టీలు ‘పీఎంఎల్ఏ’ లోపాలను చూడకుండానే ఆదేశాలు కోర్టు సమర్థనతో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు బలం చేకూరినట్ల�
ఈడీ డైరెక్టర్ పదవీకాలం పెంపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపుపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రం, కేంద్ర విజిలెన్స్ కమిషన్కు సుప్రీంకోర�
అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది:సీజేఐ రాయ్పూర్, జూలై 31: దేశంలోని పౌరులంతా రాజ్యాంగం తమకు ప్రసాదించిన హక్కులు, విధులను తెలుసుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన
దేశంలో మెజారిటీ ప్రజలకు అందని ద్రాక్షే న్యాయం అందితేనే దాస్య విమోచనం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 30: దేశంలో ఇప్పటికీ న్యాయస్థానాలు అతికొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉన్�
రాష్ట్రం తరఫున సీనియర్ లాయర్ వైద్యనాథన్ వినతి విచారణ ఆగస్టు 10కి వాయిదా వేసిన ధర్మాసనం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామ సర్వే నం బర్ 46లోని 84.34 ఎ
మనీలాండరింగ్ చట్టంలో సమన్లు, అరెస్టులు సబబే.. ఆస్తులనూ జప్తు చేయవచ్చు.. సుప్రీంకోర్టు సమర్థన న్యూఢిల్లీ, జూలై 27: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద సమన్లు జారీ చేసే, అరెస్టు చేసే అ
Subramanian Swamy | మనీలాండరింగ్ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పీఎంఎల్ఏపై సుప్రీంకోర్టు నిర్ణయం ‘కోడి తనంతట తానే ఫ్రై అయ్య�
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద అరెస్టు చేసే, సమన్లు జారీ చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్కు ఉన్నట్లు ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీఎంఎ
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఉచిత హామీలపై సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని ఉచితాలను నిరోధించే చర్యలపై ఓ వైఖరితో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని స
Supreme Court | శిక్ష పడిన ఖైదీల బెయిల్ పిటిషన్లపై విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు కోర్టు మందలించింది. భిన్నంగా ఆలోచించాలని సర్వోన్నత న్యాయస్థానం.. కేసుల సత్వర పరిష్కారాన�
Aadhaar-Voter ID Card Link | కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆధార్ కార్డు – ఓటర్ ఐడీ కార్డు అనుసంధానికి సంబంధించిన కేసులో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ
తండ్రులకు కూతుళ్లు బరువు కాదని, అలా ఎప్పుడూ అనుకోవద్దని ఓ తండ్రికి సుప్రీం కోర్టు హితవు పలికింది. ఓ మహిళకు తన తండ్రి నుంచి నెలవారీ ఖర్చులు (భరణం) ఇప్పించాలన్న కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఆడవాళ్లు భారమని తం�