న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదేశాలు ఇవ్వలేదని కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో చెప్పింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై నమోదు అయిన అఫిడవిట్లో సుప్రీం విచారణ చేపట్టింది. క
Lakhimpur Kheri violence | లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఘటనపై దర్యాప్తును హైకోర్టు రిటైర్డ్
Supreme Court hears on air pollution in Delhi | దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వాయుకాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం మరోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీతో పాటు చట్టుపక్క ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారం రోజుల పాటు వర్క్ఫ్రమ్హోమ్ ఇవ్వాలని ఇవాళ సుప్ర
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి: సీజేఐ జస్టిస్ రమణ న్యూఢిల్లీ: కోర్టు తీర్పులు సమాజంపై విశేష ప్రభావం చూపిస్తాయని, అవి సరళంగా, స్పష్టంగా, సాధారణ భాషలో ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
ఢిల్లీలో కాలుష్యం కట్టడికి సుప్రీంకోర్టు ప్రతిపాదన కాలుష్యానికి రైతుల్ని నిందించడం ఫ్యాషనైపోయింది వాహనాలు, పటాకులు, పరిశ్రమలు కారణం కాదా? ఇది అత్యవసర పరిస్థితి.. తక్షణ చర్యలు చేపట్టండి కేంద్రం, ఢిల్లీ స
న్యూఢిల్లీ: ఢిల్లీ పరిసరాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోందని, ప్రజలు ఇంట్లో కూడా మాస్క్లు ధరిస్తున్నారని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటి�
supreme court | నీట్ పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు (supreme court) స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో పిటిషన్.. 22న విచారణ న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలు, పుకార్లు పుట్టించి వ్యాప్తి చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 22న వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ప�
హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం న్యూఢిల్లీ, నవంబర్ 12: క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేయడానికి పోలీసులు ఇంకా మేజిస్టీరియల్ కోర్టు ముందు దాఖలు చేయని ముసాయిదా చార్జిషీట్పై హైకోర్టులు ఆధారపడకూ�
న్యూఢిల్లీ, నవంబర్ 12: అర్హులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్(పీసీ) కల్పించడానికి భారత ఆర్మీ అంగీకరించింది. ఈ మేరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) సంజయ్ జైన్ శుక్రవారం సుప్రీం కోర్టుకు సమాచా
న్యూఢిల్లీ: లైంగికదాడి, హత్య కేసుల్లోని దోషులకు మరణశిక్ష విధించేందుకు బాధితుల వయసు ఒక్కటే ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బాధితుల వయసు తక్కువగా ఉన్నదన్న ఒక్క కారణం చేత దోషులకు ఉరిశిక్ష �