ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో పాటు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, కుందన్ షిండేలను సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అవినీతి కేసులో ముగ్గురిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారి
న్యూఢిల్లీ, మార్చి 30: సుప్రీంకోర్టులో ఏప్రిల్ 4 నుంచి భౌతికంగా కేసులను విచారించనున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. బుధవారం కేసుల విచారణ ప్రారంభించడానికి ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. న్యాయవాదులు క�
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడు, ఆశిష్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ వ్యవహారంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. అయితే, ఘటనపై దర్యాప్తును పర్యవేక�
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సోమవారం నుంచి ప్రత్యక్షంగా కేసులను విచారిచనున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి కేసుల విచారణ భౌతికంగా జరగనున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. సోమవారం నుంచి కోర్టును ప�
న్యూఢిల్లీ: సబర్మతి ఆశ్రమం పునరాభివృద్ధిని వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ మనువడు తుషార్ గాంధీ, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జాతి పిత సిద్ధాంతాలకు ప్రతిరూపంగా నిల్చిన ఆశ్రమం భౌతిక నిర్మాణాన్ని మార్చి, దాన
ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వస్త్రధారణ వివాదంపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతపరంగా తప్పనిసరి కాదని, హిజాబ్ధారణ తప్పనిసరి అని పేర్కొంటూ ఎల�