బెంగాల్ సీఎం మమత డిమాండ్న్యూఢిల్లీ, జూలై 27: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన అ
న్యూఢిల్లీ, జూలై 27: వీధుల్లో యాచకులను అనుమతించకూడదన్న అభిప్రాయానికి రాలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాచన ఒక సామాజిక-రాజకీయ సమస్య అని పేర్కొంటూ చదవు, ఉపాధి లేకపోవడంతో బతుకీడ్చేందుకు కొందరికి వీధ
న్యూఢిల్లీ, జూలై 27: గత ఏడాది మార్చి తర్వాత కరోనాతో గానీ ఇతర కారణాలతో గానీ అనాథలైన లేక తలిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనాథలైన పి
సుప్రీంకోర్టు వ్యాఖ్యన్యూఢిల్లీ, జూలై 26: అనుమానించడానికి ఏ కారణం లేకపోతే ప్రత్యక్ష సాక్ష్యమే ఉత్తమ సాక్ష్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మెడికల్, మౌఖిక సాక్ష్యాలతో పొంతన లేనప్పుడు మాత్రమే ప్రత్�
న్యూఢిల్లీ, జూలై 26: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు చెందిన ఫౌండేషన్పై విచారణ మీద స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ఔషధాలను అక్రమంగా సేకరించి పంపిణీ చేసినట్టు గంభీర్ ఫౌండ�
నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల సూచనన్యూఢిల్లీ, జూలై 24: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)తో పాటు దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు డిమాండ్ చేశారు. అసమ్మతి
మరోసారి ఏజీఆర్ బాకీల లెక్కింపు కుదరదని స్పష్టం న్యూఢిల్లీ, జూలై 23: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ సంస్థలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజ
న్యూఢిల్లీ, జూలై 23: కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో వాతావరణంలో గాలి నాణ్యత పడిపోయిన ప్రాంతాల్లో బాణసంచాను కాల్చడం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల్లో జోక్�
ఇంటర్ సెకండియర్ ఫలితాలు | ఆంధ్రప్రదేలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
అభ్యర్థులకు సుప్రీంకోర్టు సూచన న్యూఢిల్లీ, జూలై 22: కరోనా సోకి/కుటుంబసభ్యులకు కరోనా సోకడం వల్ల ఐసోలేషన్లో ఉండి గతేడాది సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయలేకపోయిన అభ్యర్థులు.. సంబంధిత అధికారులను మరో అవకాశం �
సుప్రీంకోర్టులో అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్ న్యూఢిల్లీ, జూలై 22: హిందూ ఆలయాలను ప్రభుత్వాల అజమాయిషీ నుంచి తప్పించాలని ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్)
భూ వివాదం కేసులో న్యాయం కోసం ఓ 108 ఏండ్ల వ్యక్తి 53 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగారు. తీరా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించే సమయానికి ఆయన మరణించారు.