దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI). అయితే ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారిపోయిందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్లకు ప్రత్యర్�
న్యూఢిల్లీ: మహిళా జస్టిస్ బీవీ నాగరత్న ( Justice BV Nagarathna ).. 2027లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇండియా తొలి మహిళా సీజేఐగా ఆమె చరిత్ర సృష్టించే ఛాన్సు ఉంది. మంగళవ
దేశ భద్రతతో ముడిపడిన సమాచారాన్ని అడగడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యన్యూఢిల్లీ, ఆగస్టు 17: పెగాసస్ గూఢచర్యంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింద
కొట్టేసిన ప్రొవిజన్లతో మళ్లీ బిల్లు తేవడమా? పార్లమెంటులో చర్చ లేకుండా ట్రిబ్యునళ్ల బిల్లును ఆమోదించడం తీవ్రమైన అంశం కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టా�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ( CJI Ramana ) పార్లమెంట్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సా�
కేంద్రం, సీబీఐ నివేదికలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లో పార్టీలు వారి నేర చరిత్రను వెల్లడించాలి కీలక ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు బీజేపీ, కాంగ్రెస్సహా 9 పార్టీలకు జరిమానా �
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఆ రెండు పార్టీలతో పాటు మొత్తం తొమ్మిది పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఫైన్ వేసింది. తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న నేర చ�
న్యూఢిల్లీ: పెగాసస్ ( Pegasus ) స్నూపింగ్ కేసులో సుప్రీంకోర్టు పలు పిటీషన్లను పరిశీలిస్తున్నది. అయితే ఆ కేసులో ఇవాళ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం దాన్ని సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుల�
న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డు�