అధికారులు వెంటనే హాజరుకావాలనడంపై హైకోర్టులకు సుప్రీంకోర్టు హితవు జడ్జిలు చక్రవర్తులేం కాదని వ్యాఖ్య న్యూఢిల్లీ, జూలై 10: కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు తమను తాము చక్రవర్తుల్లా భావించుకోవద్దని సు
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీలో జరిగిన అన్యాయంపై అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం విచారించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్�
సుప్రీంకోర్టు హితవు న్యూఢిల్లీ, జూలై 8: అభిప్రాయాలను ప్రభావితం చేసే సామర్థ్యంతో ఫేస్బుక్ వంటి డిజిటల్ వేదికలు అధికార కేంద్రాలుగా మారాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ మాధ్యమాలు జవాబుదారీగా ఉండా
తెలంగాణ ప్రభుత్వం ఆలోచన హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఏపీలో అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎలాంటి అనుమతుల్లేని ఈ ప్రాజెక
జల వివాద పిటిషన్లపై ఆ ధర్మాసనానికే అధికారం రోస్టర్ విధానంలో ఆ బెంచ్కే పిటిషన్ రావాలి హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): అంతర్రాష్ట్ర జల వివాదాలపై పి
ఆరేండ్ల కింద ఐటీ చట్టంలో సెక్షన్ 66ఏ రద్దు.. అయినా వేలాది కేసులు సుప్రీంకోర్టు విస్మయం వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు న్యూఢిల్లీ, జూలై 5: సమాచార సాంకేతికత(ఐటీ) చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సుప్రీంకోర్టు 2
చట్టసభల్లో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తీవ్రమైన అంశం: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూలై 5: చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ స్థాయిని మరిచి ప్రవర్తించడం, సభల్లో మైకులు విరగ్గొట్టడం, బల్లలు ధ్వంసం చేయడం ఎంతమాత్�
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఏ సెక్షన్ను 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టాన్ని ఇంకా కొన్ని కేసుల్లో నమోదు చేస్తున్నారు. దీనిపై �
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణన్యూఢిల్లీ, జూలై 2: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ)ను న్యాయ వ్యవస్థకు ‘రక్షకుడి’గా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ కార�
వైద్యులపై దాడులు బాధాకరం ఎవరిదో తప్పిదానికి వారిపై దాడులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 1: వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస�
కరోనా మృతుల కుటుంబాలకు సాయంపై సుప్రీంకోర్టు ఎంత మొత్తం చెల్లించాలన్నది కేంద్రానిదే నిర్ణయం ఆరు వారాల్లోగా మార్గదర్శకాలు జారీ చేయాలి మరణ ధ్రువీకరణ పత్రాల జారీని సరళతరం చేయాలి కేంద్రాన్ని, ఎన్డీఎంఏని ఆ�
మూడేండ్ల క్రితం చెప్పినా అసంఘటిత కార్మికుల నమోదును పట్టించుకోలేదు జూలై 31లోగా పోర్టల్ ప్రారంభించాలి ఒకేదేశం.. ఒకే రేషన్కార్డు అమలుకు రాష్ర్టాలు, యూటీలకు ఇదే గడువు కరోనా ఉన్నంతకాలం పేదలకు ఉచిత రేషన్ ఇ�