సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న గేట్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్ను విచారణ జా�
వీరిలో ఏడుగురు సీనియర్ లాయర్లు అందులో నలుగురు మహిళా న్యాయమూర్తులు కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు పదికి పెరగనున్న మహిళల సంఖ్య హైకోర్టుల చరిత్రలోనే ఇదొక రికార్డు రాష్ట్ర హైకోర్టుకు కొత్తగ
డాక్యుమెంట్ కాపీ ఉన్నా చేయవచ్చు మౌఖికంగా పీవోఏను రద్దు చేయలేరు సుప్రీం కోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ, జనవరి 31: ఏదైనా ఒక స్థలంపై ‘పవర్ ఆఫ్ అటార్నీ’(పీవోఏ) ఉన్న వ్యక్తి ఆ స్థలాన్ని అమ్మాలంటే ఒరిజినల్ డా�
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే పెగాసస్ స్పైవేర్ వివాదంపై సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ స్పైవేర్కు సంబంధించి 2017లో ఇజ్రాయెల్, భారత్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణ కోరుతూ న
అలాంటి చట్టాలు రూపొందించాలి సీజేఐ రమణకు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి అజ్మీర్ రేప్ బాధితులకు 30 ఏండ్లుగా న్యాయం దక్కకపోవడంపై ట్వీట్ హైదరాబాద్, జనవరి 29 : రాజస్థాన్లోని అజ్మీర్లో
ముంబై: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్మానాన్
న్యూఢిల్లీ: విదేశీ నిధుల స్వీకరిస్తున్న సుమారు ఆరు వేల ఎన్జీవోలకు ఇవాళ సుప్రీంకోర్టు షాకిచ్చింది. విదేశీ నిధుల అంశంలో రిలీఫ్ ఇవ్వాలంటూ ఆ ఎన్జీవోలు పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అమె
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు మామూలే. పలానాది ఉచితంగా ఇస్తామంటూ కూడా కొన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చుతాయి. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. �
సుప్రీంకోర్టు ఎదుట నోయిడా వ్యక్తి ఆత్మహత్యాయత్నం భార్యా పిల్లల ఆకలికేకలు చూడలేకేనని వెల్లడి ఆకలి సమస్యే లేదని సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం అదనంగా ధాన్యం సేకరించాల్సి వస్తుందని సామూహిక వంటశాలలపై వ
ప్రతిభకు రిజర్వేషన్ అడ్డు కాదు సామాజిక న్యాయానికి కోటా కీలకం నీట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఈ ఏడాదికి ఈడబ్ల్యూఎస్కు 8 లక్షల ఆదాయ పరిమితి వర్తింపునకు ఆదేశం ప్రతిభకు రిజర్వేషన్ ప్రతిబంధకం �
అమరావతి: కరోనా బాధితులకు పరిహారం ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హాజరుకావాలంటూ ఆదేశాలిచ్చింది. కోవిడ్ బాధితుల పరిహారాన్�
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలకు ఇవాళ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కోవిడ్ మృతులకు అందచేయాల్సిన నష్టపరిహారం కేసులో ఆ రెండు రాష్ట్రాలపై సుప్రీం సీరియస్ అయ్యింది. కో