సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసిన మార్కింగ్ ఫార్ములా పట్ల 12 వ తరగతి విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం కావాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఏస్ఈ విడుద�
టొరంటో, జూన్ 18: కెనడాలో భారతీయ సంతతి వ్యక్తి జస్టిస్ మహమూద్ జమాల్ ఆ దేశ సుప్రీంకోర్టుకు నామినేట్ అయ్యారు. ఆ పదవిని చేపట్టనున్న తొలి శ్వేత జాతియేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ మేరకు కెనడా ప్రధాన�
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ మూల్యాంకన ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం పరీక్షల రద్దు నిర్ణయం సరైనదేనని వెల్లడి 30-30-40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12 ఫలితాలు చివరి ఆరు తరగతుల మార్కులతో సీఐఎస్సీఈ రిజల్ట్స్ న్యూఢిల్లీ
సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటున్నాం కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శికి రజత్కుమార్ లేఖ కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కా�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ఆ రాష్ట్రంలో ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చెప్పకుండా వెంటనే �
న్యూఢిల్లీ : ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరమ్ బీర్ సింగ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనపై ఉన్న విచారణలను వ్యక్తిగత ఏజెన్సీకి అప్పగించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించ
కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీ మీద గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. జూన్ 7వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్పుల గురించి తెలియజేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 25 శాతం
రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న తెలంగాణ కోరిక నెరవేరింది. కొన్ని ఏండ్లుగా కేంద్రప్రభుత్వం, న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉన్న ఫైలుకు మోక్షం లభించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తు�
కృష్ణా జలాల వివాదం ముగింపునకు తొలి అడుగు కేంద్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి క�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం 32 మంది శాశ్వత జడ్జీలు, 10 మంది అదనపు న్యాయమూర్తులు సత్వర న్యాయానికి సుప్రీం చీఫ్ జస్టిస్ చర్యలు అందులోభాగంగానే జడ్జీల సంఖ్య పెంపు 2.46 లక్ష�